తాజాగా ముగిసిన శ్రీలంక టీ20 సిరీస్లో భారత యువ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. మాజీ సారధి విరాట్ కోహ్లీ గైర్హాజరీలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అతను.. లంకతో జరిగిన మూడు టీ20ల్లో అర్ధసెం
టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్.. తల గాయంతో ఆస్పత్రి పాలయ్యాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో �
శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కష్టాలు పడుతోంది. 184 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు తొలి ఓవర్లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ (1) అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస�
శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (1) అవుటయ్యాడు. అంతకుముందు లంక కెప్టెన్ దాసున్ షానక (19 బంతుల్లో 47 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్తో భారత్ ముందు 184 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ పిచ్పై �
ఆరంభంలో భారత బౌలర్లు వేసిన పదునైన బంతులను ఆడటానికి ఇబ్బంది పడిన లంక బ్యాటర్లు.. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకున్నారు. ముఖ్యంగా శ్రీలంక బ్యాటర్లంతా భారత బౌలింగ్ను ఎదుర్కోవడానికి తిప్పలు పడుతున్న సమయంలో పాథ�
తొలి పవర్ ప్లే ముగిసిన తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడుతున్న దనుష్క గుణతిలక (38) పెవిలియన్ చేరాడు. భారత్తో జరుగుతున్న రెండో టీ20లో తొలి పవర్ప్లేలో భారత పేసర్ల బౌలింగ్లో స్వేచ్ఛగా ఆడలేకపోయిన గుణతిలక, నిస్�
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ అనుకున్నట్లే ఆరంభంలో పిచ్ స్వింగ్కు సహకరించింది. దీంతో భారత పేసర్లు భువనేశ్వర్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరు మంచి నియంత్రణతో బౌలింగ్ చేయడంతో లం�
రెండో టీ20లో గెలిచి శ్రీలంకతో టీ20 సిరీస్ను కైవసం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని లంకేయులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ధర్మశాల వేదికగా రెం
భారత జట్టు సారధిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. వరుస టీ20 సిరీసుల్లో విజయాలు నమోదు చేశాడు. న్యూజిల్యాండ్, వెస్టిండీస్తో సిరీస్ విజయాల తర్వాత.. శ్రీలంకతో జరిగిన తొల
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్కు యువ ఓపెనర్ రుతురాజ్ సింగ్ దూరమయ్యాడు. మణికట్టు గాయం కారణంగా తొలి టీ20 మ్యాచ్ ఆడలేకపోయిన రుతురాజ్.. రెండో మ్యాచ్ ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ అతనికి నొప్పి తగ్గలేదు. దీ�
టీమిండియాతో భారత్లో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. లంక ఆటగాళ్లు టీ20 సిరీస్ కోసం ఇప్పటికే భారత్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్, శ్రీలంక మద్య �