ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో భారత కీపర్ రిషభ్ పంతో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులతో ఆకట్టుకున్న అతను.. రెండో ఇన్నింగ్స్లో 57 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మర
ఎడ్జ్బాస్టన్ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ను అద్భుతంగా ఆరంభించిన ఇంగ్లండ్ను టీకి ముందు బుమ్రా దెబ్బతీశాడు. క్రాలీ (46)ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే ఓలీ పోప్
నేడు రెండో వన్డే ఉ. 10 నుంచి.. పల్లెకెలె: తొలి మ్యాచ్లో బౌలర్లు రాణించడంతో సిరీస్లో బోణీ కొట్టిన టీమ్ఇండియా.. శ్రీలంకతో జరుగనున్న రెండో వన్డేలోనూ నెగ్గి సిరీస్ పట్టేయాలని చూస్తున్నది. మూడు మ్యాచ్ల సిరీ
బర్మింగ్హామ్: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ నుంచి కోలుకున్నాడు. కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఇంగ్లండ్తో ఆఖరి టెస్టుకు దూరమైన హిట్మ్యాన్కు ఆదివారం నిర్వహించిన పరీక్షల్
ఎడ్జ్బాస్టన్ టెస్టులో రెండో ఇన్నింగ్స్లో కూడా కోహ్లీ మెరవలేదు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి మంచి టచ్లో కనిపించిన కోహ్లీ.. ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పెవిలి
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ (4) మరోసారి నిరాశ పరిచాడు. తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన అతను.. భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మూడో బంతికే పెవిలియ�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో టెయిలెండర్లను మహమ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చడంతో ఆ జట్టు 284 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు జానీ బెయిర్స్టో (106), శామ్ బిల్లింగ్స్ (36) కాసేపు
ఇంగ్లండ్ టెస్టులో స్టార్ ఆటగాడు బెయిర్స్టో సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో తన అలవాటుకు భిన్నంగా నిదానంగా ఆడుతూ విమర్శలపాలైన బెయిర్స్టో.. మూడో రోజు ఆటలో జూలు విదిల్చాడు. కోహ్లీతో చిన్న వాగ్వాదం జరి�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి అందరి మన్ననలు పొందిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్. కేవలం 111 బంతుల్లోనే 146 పరుగులు చేసి వన్డే, టీ20 తరహా ఆటతీరుతో అందరినీ అలరించాడీ ఎడం చేత�
బౌలర్లు సత్తాచాటడంతో శ్రీలంకతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 48.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. నీలాక్షి (43) టాప్ స్కోరర్.
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు చివరి సెషన్లో పైచేయి సాధించింది. ఆరంభంలోనే గిల్ (17), పుజారా (13), విహారి (20), కోహ్లీ (11), శ్రేయాస్ అయ్యర్ (15) అందరూ అవుటయ్యారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ (146) అద్�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరమవడంతో ఓపెనర్ అవతారం ఎత్తిన వెటరన్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా (13) నిరాశ పరిచాడు. ఆరంభంలోనే గిల్ అవుటవడ�
టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా బెంచ్ ను పరిశీలించేందుకు గాను టీమిండియా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. సీనియర్ల జట్టుతో పాటు కుర్రాళ్లతో కూడిన జట్టులో యువ క్రికెటర్లు తమకు అందివచ్చ�