ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో అద్భుతంగా పోరాడి విజయం సాధించిన టీమిండియా.. వన్డే ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి చేరింది. ఈ జాబితాలో న్యూజిల్యాండ్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో 128 పాయింట్లతో కివీస్ తొలి స్థానంలో ఉండగా.. భారత్ చేతిలో సిరీస్ ఓడినప్పటికీ 121 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇంగ్లండ్ సిరీస్ విజయం తర్వాత 109 పాయింట్లతో నిలిచిన భారత్ మూడో స్థానానికి చేరగా.. 106 పాయింట్లతో పాకిస్తాన్ నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా (101 పాయింట్లు) ఉన్నది.
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!
Dressing room reactions & emotions after #TeamIndia's ODI series triumph against England at Manchester.👏 👏 – By @RajalArora
Watch this special feature 🎥 👇 #ENGvIND https://t.co/D1Og2z9fOh pic.twitter.com/2P2X2WQTUV
— BCCI (@BCCI) July 18, 2022