వరల్డ్ కప్లో వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనింగ్ బౌలర్ రిసే టాప్లే గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. మెరుగైన చికిత్స
Mohmmed Shami | సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ.. అరుదైన ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన ఏకైక భారత బౌలర్గా షమీ చరిత్రకెక్కాడు.
సొంత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో ఫేవరేట్ ట్యాగ్ను నిలబెట్టుకుంటూ.. వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలుపొందిన భారత జట్టుకు పెద్ద షాక్. గాయం నుంచి కోలుకోని వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా న్యూజ�
వన్డే ప్రపంచకప్లో చిన్న జట్లు దుమ్మురేపుతున్న దశలో.. టీమ్ఇండియా ఓ క్లిష్ట సవాలుకు సిద్ధమైంది! ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ అలవోక విజయాలు సొంతం చేసుకున్న రోహిత్ సేన నేడు బంగ్లాదేశ్తో అమీతుమీ తేల్చుకోనుం�
Ravichandran Ashwin | ప్రపంచంలోనే అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ను తుది జట్టులోకి తీసుకోకుండా.. బెంచ్పై కూర్చోబెట్టడం కంటే కఠిన నిర్ణయం మరొకటి ఉండదని.. టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే అన్నాడు. అయితే జట్టు నిర్ణ
World Cup-2023 | ఐసీసీ వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్ - బంగ్లాదేశ్ జట్లు గురువారం పుణే వేదికగా తలపడనున్నాయి. మ్యాచ్కు ముందు వాతావరణం అభిమానులను కలవరానికి గురి చేస్తున్నది. టోర్నీలో మూడు వరుస విజయాలతో జోరుమీద�
Sreesanth | భారత తృతీయ స్థాయి జట్టు కూడా.. పాకిస్థాన్ భరతం పట్టగలదని.. టీమ్ఇండియా మాజీ పేసర్ శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ జట్టు ఒత్తిడిని తట్టుకోలేకపోతోందని.. భారత ఆటగాళ్లు అందులో ఆరితేరారని శ్రీశ
Sourav Ganguly | ఒకప్పుడు పాకిస్థాన్ జట్టుతో మ్యాచ్ అంటే.. చాలా ఉత్కంఠ భరితంగా సాగేవని.. ప్రస్తుత పాక్ జట్టుకు టీమ్ఇండియాకు పోటీనిచ్చే సీన్ లేదని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప�
ODI World Cup 2023 | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టుకు.. ఒక్క చెడ్డ మ్యాచ్ ఎదురైతే ఒత్తిడిలో పడుతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ప్రస్తుతం ఆడి�
వరల్డ్కప్లో భాగంగా దాయాదుల మధ్య జరిగిన సమయంలో ఓ ఆసక్తికర సంఘటన వెలుగుచూసింది. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ 200 లోపే ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్యఛేదనలో టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) భారీ సిక్సర్లత
వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్పై భారత్ జోరు కొనసాగింది. ఇప్పటి వరకు జరిగిన ఏడు వరల్డ్కప్లలో దాయాదిని చిత్తుచేసిన టీమ్ఇండియా.. ఎనిమిదోసారి కూడా అదే ఫలితం రాబట్టింది. శనివారం జరిగిన మెగా పోరులో రోహిత�
ODI World Cup | ప్రపంచ కప్ -2023 టోర్నీలో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ప్రపంచకప్లో అత్యంత ప్రతిష్ఠాత్మక మ్యాచ్కు వేళైంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రికెట్ స్టేడియంలో శనివారం పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. ఇప్పటి వరకు వరల్డ్కప్లో ఇరు జట్ల మధ్య ఏడు మ్యాచ్లు జరగగా.. �