ఆసియా క్రీడల్లో (Asian Games) క్వార్టర్ ఫైనల్స్లో నేపాల్పై (Nepal) భారత్ (India) విజయం దిశగా దూసుకెళ్తున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్ విజృంభణతో 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది.
Asian Games | ఆసియా క్రీడల (Asian Games) క్రికెట్లో మరో పతకం దిశగా టీమ్ఇండియా (Team India) దూసుకెళ్తున్నది. ఇప్పటికే మహిళల క్రికెట్ జట్టు స్వర్ణం సాధించగా.. ఇప్పుడు మెన్స్ టీమ్ వంతు వచ్చింది. క్వార్టర్ ఫైనల్లో నేపాల్తో భ
స్వదేశం వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత్ బృందం ఖరారైంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
Sehwag | భారత్ వేదికగా ఐసీసీ వరల్డ్ కప్ జరుగనున్నది. స్వదేశంలో జరిగే ప్రపంచకప్ను రోహిత్ సేన నెగ్గాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక తుదిజట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
Asian Games: రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఆసియాడ్కు బయలుదేరి వెళ్లింది. చైనాలో జరుగుతున్న క్రీడల్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్గా వ్యవహరిస్తున్�
Team India Vs Australia | 21వ ఓవర్ లో మ్యాక్స్ వెల్ చేతిలో రోహిత్ శర్మ ఔటయ్యాడు. నేరుగా రోహిత్ శర్మ కొట్టిన బంతిని మెరుపు వేగంతో మ్యాక్స్ వెల్ క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్య పరిచాడు.
Team India Vs Australia | ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. రాజ్ కోట్ వేదికగా మూడో మ్యాచ్లో బుమ్రా 10 ఓవర్లలో 81 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. �
Team India Vs Australia | ఆస్ట్రేలియాలో గుజరాత్ లోని రాజ్ కోట్ లో జరుగుతున్న మూడో వన్డేలో టీం ఇండియా సారధి రోహిత్ శర్మ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Asian Games 2023 | చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఈక్విస్ట్రియన్ టీమ్ చరిత్ర లిఖించింది. ఆసియా క్రీడల చరిత్రలో గత 41 ఏళ్ల తర్వాత తొలిసారి బంగారు పతకాన్ని నెగ్గింది. భారత్ చివరగా 1982లో ఈక్వెస్ట్రియన్ విభాగ
ఆసియా క్రీడల్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు అందుకు తగ్గట్లే చక్కటి ప్రదర్శనతో చాంపియన్గా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు.. 19 పరుగు�
Asian Games | చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ మరో మెడల్ను ఖరారు చేసుకున్నది. మహిళల క్రికెట్లో (Woment Cricket) భాగంగా సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను (Bangladesh) స్మృతి మంధాన్న (Smriti Mandhana) నేతృత్వంలోని టీమ్�