Under -19 World Cup : దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. టైటిల్ విజేతను నిర్ణయించే ఫైనల్లో భారత జట్టు(Team India), ఆస్ట్రేలియా ఢీకొంటున్నాయి. విల్లోమూరే పార్క్ స్టేడియంలో �
పరుగుల రారాజు విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్తో సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలుత రెండు మ్యాచ్లకు దూరమైన కోహ్లీ.. ఇప్పుడు మొత్తం సిరీస్ నుంచే తప్పుకున్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస�
ఓపెనింగ్ బ్యాటర్ పాథుమ్ నిషాంక (139 బంతుల్లో 210 నాటౌట్; 20 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ ద్విశతకంతో చెలరేగడంతో అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక విజయం సాధించింది. లంక తరఫున వన్డే క్రికెట్లో అత్యధిక
U-19 world cup 2024 | యువ ఆటగాళ్లు సమిష్టిగా కదంతొక్కడంతో.. అండర్-19 ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన యంగ్ఇండియా.. ఈ టోర్నీలో ఓటమి ఎరగకుండా తుదిపోరుకు చేరింది. మంగళవా�
పొట్టి ప్రపంచకప్ ముగిసిన వారం రోజుల్లోనే భారత జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ ఏడాది జూన్లో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. జూలై 6 నుంచి జింబాబ్వే టూర్ ప్రారంభం కానుంది.
దూకుడుగా ఆడి భారీ లక్ష్యాన్ని ఛేదించాలనే సంకల్పంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు పరాభవం తప్పలేదు. భారత గడ్డపై ఇదివరకెన్నడూ సాధ్యం కానంత పెద్ద లక్ష్యఛేదనలో ఇంగ్లిష్ జట్టు తడబడింది.
IND vs ENG 1st Test: భారత్ - ఇంగ్లండ్ మధ్య హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ముగిసిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాభవం మూటగట్టుకుంది.
ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు పోరుకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా మొదటి పోరుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్నది. 2018 తర్వాత జ