Team India : శ్రీలంక సిరీస్ ఆరంభానికి రెండు రోజులు ఉందనగా భారత ఆటగాళ్లు కొత్త జెర్సీలతో ఫొటోలకు పోజిచ్చారు. పేసర్లు మహ్మద్ సిరాజ్(Mohammad Siraj), ఖలీల్ అహ్మద్(Khaleel Ahmed)లు రెండు స్టార్లతో కూడిన జెర్సీ ఫొటోలను
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ 2018లో తనపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, భార్య నమోదు చేసిన గృహహింస కేసు కారణంగా మానసికంగా చితికిపోయాడా? అంటే అవుననే అన్నాడు అతడి స్నేహితుడు ఉమేశ్ కుమార్. ఇటీవ�
Ashish Nehra | టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య ఎలాంటి సమస్య తనకు కనిపించడం లేదని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా పేర్కొన్నారు.
భారత కొత్త కోచ్గా బాధ్యతలు స్వీకరించిన గౌతం గంభీర్ శిక్షణ మొదలుపెట్టాడు. ఈ నెల 27 నుంచి మొదలయ్యే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇప్పటికే శ్రీలంకకు చేరుకున్న టీమ్ఇండియా మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో పా
ఏ సిరీస్లో ఆడాలి..ఎందులో ఆడవద్దు అనేది ప్లేయర్ల ఎంపిక కాదని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్, నూతన కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశారు. వర్క్లోడ్ మేనేజ్మెంట్కు అనుగుణంగా ప్లేయర్ల రొటేషన్ జర
Ajit Agarkar | పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యా ఉన్నప్పటికీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీసీసీఐ.. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు ఆ బాధ్యతలు అప్పగించడం సంచలనం కలిగించింది. అయితే
మహిళల ఆసియా కప్లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా.. శుక్రవారం దంబుల్లా వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో దాయాదిని
శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గురువారం రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. ఈ నెల 27నుంచి మొదయ్యే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం సూర్యకుమార్యాదవ్ కెప్టెన్గా ఎ�
Team India | టీ20తో పాటు వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఈ నెలాఖరు నుంచి శ్రీలంకలో పర్యటించనున్నది. టూర్కు సంబంధించి ఇప్పటి వరకు బీసీసీఐ జట్టును ప్రకటన విషయంలో జాప్యం జరుగుతున్నది. బుధవారం జట్టును ఎంపిక చేస్తారని
Team India | టీమిండియా హెడ్కోచ్గా గౌతమ్ గంభీర్ నియాకమయ్యారు. టీ20 వరల్డ్ కప్ హెడ్ కోచ్ పదవీకాలం ముగియడంతో రాహుల్ దవ్రిడ్ తప్పుకున్నాడు. ఆ తర్వాత జట్టు సహాయక సిబ్బందిని సైతం బీసీసీఐ పక్కన పెట్టింది. ఇప్�