IND vs AUS | స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఘోర పరాభవం నుంచి బయటపడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు టెస్టుల్లో రాణించాల్సిన అవసరం ఉందని మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. న�
Surya Kumar | టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మపై టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టీ20ల్లో వరుస సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించాడు తిలక్ వర్మ. రెండు టీ20ల్లోన�
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్కు ముందే భారత్ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నెల 22 నుంచి మొదలయ్యే టెస్టు కోసం జరుగుతున్న సన్నాహాకాల్లో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ గాయాలపాలయ్యారు.
భారత యువ క్రికెటర్ తిలక్వర్మ దుమ్మురేపాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో అజేయ సెంచరీతో కదంతొక్కాడు. ఫామ్లేమితో ఇన్ని రోజులు తడబడ్డ తిలక్..సఫారీల పనిపట్టాడు. సహచరులు విఫలమైన చోట తన విలువ చ
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్లో ఆలౌరౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ భారత్.. రెండో మ్యాచ్లో బ్యాటర్ల వైఫల్యంతో ఓటమిపాలైంది. బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి (5/17) స
ఫామ్లేమితో సతమతమవుతున్న టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఇక అనుమానంగానే కనిపిస్తున్నది! ఆస్ట్రేలియా ‘ఏ’తో జరుగుతున్న అన
భారత్, దక్షిణాఫ్రికా మధ్య పొట్టిపోరుకు వేళయైంది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్కు తెరలేవనుంది. ఇటీవల బంగ్లాదేశ్పై క్లీన్స్వీప్ విజయంతో టీమ్ఇండియా మంచి జోరుమీదుంటే..సొంతగడ్డపై
వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో హైబ్రిడ్ మోడల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎట్టకేలకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్కు వెళ్లే ప్ర
ఆస్ట్రేలియా పర్యటన కంటే ముందే అక్కడకు వెళ్లిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. గురువారం నుంచి ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా ఆసీస్ ‘ఏ’తో జరుగబోయే అనధికారిక రెండ�
రన్మిషీన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్(బ్యాటింగ్)లో మరింత దిగజారాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో ముగిసిన మూడు టెస్టుల సిరీస్లో ఆరు ఇన్నింగ్స్లలో కలిపి 93 పరుగులే చేసిన విరాట్.. ఐసీసీ బుధ�
టీమ్ఇండియా యువ సంచలనం, ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆడే రింకూ సింగ్ కొత్త ఇంటికి మారాడు. అలీగఢ్లోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిపెరిగిన రింకూ స్థానికంగా ఉన్న గోల్డెన్ ఎస్టేట్లోన
Wasim Akram | స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో భారత్ ఘోర పరాజయం పాలైంది. సుదీర్ఘకాలం తర్వాత 0-3 తేడాతో భారత్ వైట్వాష్ చేసి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్
స్వదేశంలో తిరుగులేని శక్తిగా ఉన్న భారత క్రికెట్ జట్టును న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఒక్కసారిగా హిమాలయాల నుంచి పాతాళానికి పడేసింది. ఇన్నాళ్లుగా ఏ స్పిన్ పిచ్లను మన బలమని చెప్పుకున్నామో ఈ సిరీస్లో అ
BCCI | స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 0-3 తేడాతో కివీస్ టీమ్ వైట్వాష్ ఏసింది. దాంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఓటమికి అతిపెద్ద కారణం బ్యాట్స్మెన్ ప�