ICC Test Ranking | ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ రోమిత్ శర్మ టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) బుధవారం టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. సెప్టెంబర్ 2021 తర్వాత �
టీమ్ఇండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కౌంటీ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా నార్తాంప్టన్షైర్కు ఆడుతున్న చాహల్.. డెర్బీషైర్తో జరిగిన మ్యాచ్
ICC Test Rankings | అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) బుధవారం టెస్ట్ ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. టాప్-10లో ముగ్గురు భార బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు.
తదుపరి ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ, 2025-27) సైకిల్ను భారత జట్టు ఇంగ్లండ్తో జరుగబోయే ఐదు టెస్టులతో ఆరంభించనుంది. ప్రస్తుత సైకిల్ (2023-25) వచ్చే ఏడాది జూన్తో ముగియనుండగా అప్పటికి టాప్-2ల�
సుదర్ఘీ కలను సాకారం చేస్తూ భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ గెలువడంలో ఆ ముగ్గురి పాత్ర కీలకమని కెప్టెన్ రోహిత్శర్మ పేర్కొన్నాడు. బుధవారం జరిగిన సీయెట్ కంపెనీ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రోహిత్
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు నూతన సహాయక కోచ్గా భారత్కు చెందిన ఆర్ శ్రీధర్ ఎంపికయ్యాడు. గతంలో టీమ్ఇండియాకు ఫీల్డింగ్ కోచ్గా పనిచేసిన శ్రీధర్ ఇక నుంచి అఫ్గన్ జట్టుకు సేవలందించనున్నాడు.
Jasprit Bumrah | మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీపై భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు జట్టును ఎలా ప్రభావితం చేశారు ? ఆటగాళ్�
దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ టీమ్ఇండియాకు బౌలింగ్ కోచ్గా నియమితుడయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్థానంలో �
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్రౌండర్ దొడ్డ గణేశ్ కెన్యా జాతీయ జట్టుకు హెడ్కోచ్గా ఎంపికయ్యాడు. 51 ఏండ్ల ఈ కర్నాటక మాజీ ఆటగాడు భారత్ తరఫున 4 టెస్టులు, ఒక వన్డే ఆడాడు. కానీ దేశవాళీ క్రికెట్లో కర్నాటకకు ఆ�
ICC ODI Rankings | ఐసీసీ బుధవారం వన్డే ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ర్యాకింగ్స్లో భారత ఆటగాళ్లకు టాప్-5లో నలుగురు భారత బ్యాట్స్మెన్లు చోటు దక్కించుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానాన్ని మెర�
స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగబోయే టీ20 సిరీస్తో పాటు టీమ్ఇండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్తో ఆడనున్న సిరీస్ వేదికల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 6న ధర్మశాల