దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్తో పాటు ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) కోసం బీసీసీఐ రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. శుక్రవారం భేటీ అయిన సెలెక్షన్ కమిటీ ఓవైపు యువకులతో క
సొంతగడ్డపై భారత్కు భంగపాటు ఎదురైంది. పెట్టని కోటలాంటి పిచ్లపై ప్రత్యర్థి చేతిలో అనూహ్య ఓటమి పలుకరించింది. వరుణుడి అంతరాయం మధ్య సాగిన బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ చేతిలో టీమ్ఇండియా భారీ ఓటమి చవిచూ
న్యూజిలాండ్తో మిగిలిన రెండు టెస్టుల కోసం ఆదివారం భారత జట్టును ప్రకటించారు. యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్టులో చోటు కల్పించింది. రంజీ ట్రోఫీలో ప్రస్తుతం ఢిల్లీతో జర
గళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టు (Bengaluru Test) చివరిరోజు ఆట ప్రారంభమైంది. మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం సాధించిన న్యూజిలాండ్ను అడ్డుకునేందుకు భారత బౌలర్లు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆట ప్రారంభమైన తొల
బెంగళూరు టెస్టులో భారత్ గాడిన పడుతోంది! చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకే కుప్పకూలిన టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో ఎదురుదాడికి దిగి�
IND vs NZ 1st Test | న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టులో కివీస్ పేసర్ల ధాటికి టీమ్ఇండియా పెవిలియన్కు క్యూ కట్టింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, జైస్వాల్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్�
న్యూజిలాండ్తో బెంగళూరులో జరుగుతున్న మొదటి టెస్టులో (Bengaluru Test) టీమ్ఇండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. పది పరుగులకే మూడు కీలకమైన వికెట్లను కోల్పోయింది.
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్కు అత్యున్నత గౌరవం లభించింది. ఆమెకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. నీతూతో పాటు ఇంగ్లండ్ మాజీ సారథి అలెస్టర్ కుక్, దక్షిణాఫ్రికా దిగ్గజం �
ఈ ఏడాది వెస్టిండీస్లో ముగిసిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో ట్రోఫీ నెగ్గిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి దిగ్గజాలు ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో వారి వారసులెవరా? అన్
రికార్డుల అడ్డా ఉప్పల్ స్టేడియం పేరు అంతర్జాతీయ క్రికెట్లో మరోసారి మార్మోగింది. శనివారం ఇక్కడి రాజీవ్గాంధీ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్.. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో �
హైదరాబాద్లో దసరా ధమాకాకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో నేడు భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 పోరుకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ఇండియా క్లీన్స్వీప్పై కన్నేస్తే..కనీ�
Mohammed Siraj | హైదరాబాదీ, టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.
అవకాశాలను అందిపుచ్చుకుంటూ కుర్రాళ్లు కుమ్మేశారు. బంగ్లాదేశ్తో రెండో టీ20లో తెలుగు యువ క్రికెటర్ నితీశ్కుమార్రెడ్డి ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. టాపార్డర్ విఫలమైన చోట తాను ఉన్నానంటూ బంగ్లా �