Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరుగనున్నది. ఇప్పటికే ఐసీసీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
Champions Trophy | వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) జట్టును ప్రకటించింది. కెప్టెన్ బాధ్యతలను జోస్ బట్లర్కు అప్పగించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో స్టార్ ఆల్ రౌండర్ బెన్ �
అరంగేట్రం మహిళల అండర్-19 ఆసియాకప్ టోర్నీలో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో యువ భారత్ 4వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టోర్నీలో అపజయమెరుగని భారత్..తుది పోరులో న
వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 2-1తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా 60 పరుగుల తేడాతో విండీస్పై ఘన విజయం సాధించింది.
WTC Points Table | బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత జట్టు మూడవ స్థానంలోనే కొనసాగ
భారత్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్ మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన రెండో టీ20లో విండీస్ 9 వికెట్ల తేడాతో టీమ్ఇండియాపై ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 160 పరుగ�
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్లో కీలమైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా, భారత్ ఆసక్తికర పోరును వరుణుడు నీడలా వెంటాడుతున్నాడు. మూడో రోజు సోమవారం పలుమార్లు వర్షం అంతరాయం కల్గించడంతో పూర్తి ఆట సాధ్య�
Rohit Sharma | భారత కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై మరోసారి చర్చ సాగుతున్నది. పేలవమైన కెప్టెన్సీపై సోషల్ మీడియా వేదికగా మరోసారి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా ఆస్ట్రేల�
IND Vs AUS | బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా దూసుకువెళ్తున్నది. తొలిరోజు వర్షం కారణంగా కేవలం 13.2 ఓవర్
Jasprit Bumrah | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభమైంది. గబ్బా టెస్ట్లో తొలిరోజు వర్షం కారణంగా కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే, గబ్బా పిచ్ పేసర్లకు అ
IND vs AUS Gabba Test | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో మూడో టెస్ట్ మొదలైంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్�