ఆస్ట్రేలియా పర్యటన కంటే ముందే అక్కడకు వెళ్లిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. గురువారం నుంచి ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా ఆసీస్ ‘ఏ’తో జరుగబోయే అనధికారిక రెండ�
రన్మిషీన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్(బ్యాటింగ్)లో మరింత దిగజారాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో ముగిసిన మూడు టెస్టుల సిరీస్లో ఆరు ఇన్నింగ్స్లలో కలిపి 93 పరుగులే చేసిన విరాట్.. ఐసీసీ బుధ�
టీమ్ఇండియా యువ సంచలనం, ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆడే రింకూ సింగ్ కొత్త ఇంటికి మారాడు. అలీగఢ్లోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిపెరిగిన రింకూ స్థానికంగా ఉన్న గోల్డెన్ ఎస్టేట్లోన
Wasim Akram | స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో భారత్ ఘోర పరాజయం పాలైంది. సుదీర్ఘకాలం తర్వాత 0-3 తేడాతో భారత్ వైట్వాష్ చేసి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్
స్వదేశంలో తిరుగులేని శక్తిగా ఉన్న భారత క్రికెట్ జట్టును న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఒక్కసారిగా హిమాలయాల నుంచి పాతాళానికి పడేసింది. ఇన్నాళ్లుగా ఏ స్పిన్ పిచ్లను మన బలమని చెప్పుకున్నామో ఈ సిరీస్లో అ
BCCI | స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 0-3 తేడాతో కివీస్ టీమ్ వైట్వాష్ ఏసింది. దాంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఓటమికి అతిపెద్ద కారణం బ్యాట్స్మెన్ ప�
గడిచిన దశాబ్దంన్నర కాలంగా భారత క్రికెట్ జట్టుకు ఆ ఇద్దరూ మూలస్తంభాలుగా ఉన్నారు. ఫార్మాట్తో సంబంధం లేకుండా క్రీజులోకి వస్తే దూకుడే పరమావధిగా బౌలర్లపై విరుచుకుపడే స్వభావం ఒకరిదైతే ప్రపంచంలో పిచ్, బౌల
స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతున్న భారత మహిళల జట్టు మంగళవారం మరో కీలక పోరుకు సిద్ధమైంది. తొలి వన్డేలో టీమ్ఇండియా నెగ్గగా రెండో వన్డేను కివీస్ సొంతం చేసుకోవడంతో మంగళవారం జర�
భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ మహిళల జట్టు తొలి వన్డేలో ఓడినా రెండో వన్డేలో గెలిచి మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో కివీస్
IND vs NZ 2nd Test | ఎవరూ తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డట్లు ఉంది భారత క్రికెట్ జట్టు పరిస్థితి. పిచ్ను అంచనా వేయడంలో విఫలమై బెంగళూరులో భారీ ఓటమి మూటగట్టుకుంటే సిరీస్ గెలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన పుణెలో మనోళ్�
దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్తో పాటు ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) కోసం బీసీసీఐ రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. శుక్రవారం భేటీ అయిన సెలెక్షన్ కమిటీ ఓవైపు యువకులతో క
సొంతగడ్డపై భారత్కు భంగపాటు ఎదురైంది. పెట్టని కోటలాంటి పిచ్లపై ప్రత్యర్థి చేతిలో అనూహ్య ఓటమి పలుకరించింది. వరుణుడి అంతరాయం మధ్య సాగిన బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ చేతిలో టీమ్ఇండియా భారీ ఓటమి చవిచూ
న్యూజిలాండ్తో మిగిలిన రెండు టెస్టుల కోసం ఆదివారం భారత జట్టును ప్రకటించారు. యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్టులో చోటు కల్పించింది. రంజీ ట్రోఫీలో ప్రస్తుతం ఢిల్లీతో జర