Tejashwi Yadav | వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కోసం టీమ్ఇండియా (Team India) జట్టును దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan)కు పంపకూడదన్న బీసీసీఐ (BCCI) నిర్ణయం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించింది. పెర్త్ టెస్టులో మూడో రోజే గెలుపు బాటలు వేసుకున్న బుమ్రా సేన.. నాలుగో రోజు పెద్దగా కష్టపడకుండానే 295 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించి చర
WTC Points Table | బోర్డర్ గవాస్కర్ సిరీస్లో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. పెర్త్ టెస్ట్లో భారత్ 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దాంతో ప్రపంచ టెస్ట్
Morne Morkel | టీమిండియా ఫ్టాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వ సామర్థ్యంపై భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం టీమిండి�
ICC T20 Rankings | ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో వరుస సెంచరీలు సాధించిన టీమిండియా యువ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలను మెరుగుపరుచుకొని ఏకంగా టా�
IND vs AUS | స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఘోర పరాభవం నుంచి బయటపడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు టెస్టుల్లో రాణించాల్సిన అవసరం ఉందని మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. న�
Surya Kumar | టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మపై టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టీ20ల్లో వరుస సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించాడు తిలక్ వర్మ. రెండు టీ20ల్లోన�
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్కు ముందే భారత్ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నెల 22 నుంచి మొదలయ్యే టెస్టు కోసం జరుగుతున్న సన్నాహాకాల్లో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ గాయాలపాలయ్యారు.
భారత యువ క్రికెటర్ తిలక్వర్మ దుమ్మురేపాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో అజేయ సెంచరీతో కదంతొక్కాడు. ఫామ్లేమితో ఇన్ని రోజులు తడబడ్డ తిలక్..సఫారీల పనిపట్టాడు. సహచరులు విఫలమైన చోట తన విలువ చ
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్లో ఆలౌరౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ భారత్.. రెండో మ్యాచ్లో బ్యాటర్ల వైఫల్యంతో ఓటమిపాలైంది. బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి (5/17) స
ఫామ్లేమితో సతమతమవుతున్న టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఇక అనుమానంగానే కనిపిస్తున్నది! ఆస్ట్రేలియా ‘ఏ’తో జరుగుతున్న అన
భారత్, దక్షిణాఫ్రికా మధ్య పొట్టిపోరుకు వేళయైంది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్కు తెరలేవనుంది. ఇటీవల బంగ్లాదేశ్పై క్లీన్స్వీప్ విజయంతో టీమ్ఇండియా మంచి జోరుమీదుంటే..సొంతగడ్డపై
వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో హైబ్రిడ్ మోడల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎట్టకేలకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్కు వెళ్లే ప్ర