England-Team India | ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య గుజరాత్లోని రాజ్కోట్లో మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ-20 మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.
IND Vs ENG T20 | భారత్-ఇంగ్లాండ్ మధ్య రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు తొమ్మిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్ వరుణ్ చక్రవర్తి ధాటికి ఇ�
Mohammed Shami | భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో భాగంగా మంగళవారం రాజ్కోట్ వేదికగా మూడో మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్లో అందరి దృష్టి ఫాస్ బౌలర్ మహ్మద్ షమీ పునరాగమంపైనే ఉన్నది. గత రెండు మ్�
కుర్రాళ్ల అదిరిపోయే ప్రదర్శనలతో పటిష్టమైన ఇంగ్లండ్కు చుక్కలు చూపిస్తూ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే 2-0తో నిలిచిన యువ భారత జట్టు.. మంగళవారం మరో కీలక మ్యాచ్ ఆడనుంది. రాజ్కోట్ వేదికగా బట్లర్ సేనత�
టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. 2024కు గాను అతడు అత్యుత్తమ టెస్టు క్రికెటర్గా నిలిచాడు. ఈ అవార్డు రేసులో జో రూట్, హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్), �
Champions Trophy | ఈ ఏడాది పాకిస్థాన్, దుబాయి వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ఫిబ్రవరి 19 నుంచి మినీ వన్డే వరల్డ్ కప్ జరుగనున్నది. ఇక టోర్నీ జరిగే మ్యాచుల టికెట్ల విక్రయాలు జనవరి 28 నుంచి ప్రారంభం కాను�
Snow Sculpture | శిల్పం (Sculpture) అంటేనే అందం (Beauty). అందుకే అందమైన మగువను కవులు శిల్పాలతో పోలుస్తారు. శిల్పులు తమ సమయాన్ని శ్రమను దారపోసి అందమైన శిల్పాలకు రూపం ఇస్తుంటారు.
IND Vs ENG T20 | సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా వరుస విజయాలతో జోరుమీదున్నది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో ఇప్పటికే కోల్కతా, చెన్నైలో జరిగిన మ్యాచుల్లో ఘన విజయం సాధించింది.
Jasprit Bumrah | ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. టోర్నీ కోసం బీసీసీఐ జట్టును సైతం ప్రకటించింది. 15 మంది సభ్యుల జట్టులో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సైతం చోటు దక్కిన విషయం తెలిసింది. అయిత�
Shikhar Dhawan | భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ మళ్లీ క్రికెట్ ఆడనున్నారు. టీమిండియా తరఫున ఈ ఏడాది జరుగనున్న రెండో ఎడిషన్లో వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)లో బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు ఒప్పందంపై స
ప్రత్యర్థి ఎవరైనా మహిళల అండర్-19 ప్రపంచకప్లో తమకు తిరుగేలేదని యువ భారత్ మరోసారి నిరూపించింది. అపోజిషన్ టీమ్ను రెండంకెల స్కోరుకే పరిమితం చేస్తున్న మన బౌలర్లు.. బంగ్లా బ్యాటర్లపైనా అదే దూకుడును కొనసా�
IND Vs ENG T20 | చెన్నై వేదికగా రెండో టీ20లో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 165 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ రాణించడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. టాస్ గెలిచిన టీమిం�
IND Vs ENG T20 | ఇంగ్లాండ్తో జరుగనున్న రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై వేదికగా జరుగనున్న మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులు చేసింది.