Team India | క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. బెరిల్ హరికేన్ (hurricane) తుఫాను కారణంగా బార్బడోస్ (Barbados)లోనే చిక్కుకుపోయిన భారత జట్టు (Team India) స్వదేశానికి వచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
భారత క్రికెట్ జట్టు బార్బడోస్ తుఫాన్లో చిక్కుకుంది. భారతీయుల సుదీర్ఘ కలను సాకారం చేసి స్వదేశంలో సగర్వంగా అడుగుపెడుదామనుకున్న టీమ్ఇండియాకు ఇబ్బందులు చుట్టుముట్టాయి.
Lok Sabha | లోక్సభ (Lok Sabha) సమావేశాలు ఐదోరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే టీ 20 ప్రపంచకప్లో (T20 World Cup 2024) గెలుపొందిన టీమ్ ఇండియా జట్టుకు స్పీకర్ ఓం బిర్లా (Om Birla), ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. కెప్టెన్
Barbados | 17 ఏండ్ల (2007) తర్వాత టీ20 వరల్డ్ కప్ను భారత్ ముద్దాడింది. గత రెండు ప్రపంచకప్లలో తమను దెబ్బకొట్టిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ను ఇంటికి పంపిన రోహిత్ సేన.. ఫైనల్లో సమిష్టి ఆటతీరుతో సఫారీలను మట్టికరిపించిం
Rahul Dravid | టీమిండియా 17 సంవత్సరాల తర్వాత మళ్లీ టీ20 వరల్డ్ కప్ను నెగ్గింది. శనివారం బార్బడోస్ వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో టీమిండియా ఏడుపరుగుల తేడాతో ప్రొటీస్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం దిగ్గజ ఆ
17 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ను రెండోసారి గెలుపొందింది. బ్రిడ్జ్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆధ్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించింది. దీంతో టీ20
భారత్ చిరకాల కల నెరవేరింది! అందినట్లే అంది చేజారుతూ వస్తున్న ప్రపంచకప్ ఎట్టకేలకు మన చెంతకు చేరింది. శనివారం ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాప
2007 మార్చిలో వెస్టిండీస్ గడ్డ మీదే జరిగిన వన్డే ప్రపంచకప్ భారత క్రికెట్ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. దిగ్గజాలతో కూడిన టీమ్ఇండియా ఈ టోర్నీలో గ్రూప్ దశలోనే ఓడిపోవడం ఒకటైతే అప్పటికీ పసికూనగా ఉన్న బంగ్లాదే
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు రికార్డు స్కోరు చేసింది. 90 ఏండ్ల మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు (603) నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది.
T20 World Cup | టీ20 వరల్డ్కప్లో (T20 World Cup final) ఇవాళ బార్బడోస్ (Barbados)లోని బ్రిడ్జ్టౌన్లో ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్నది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో పోరులో టీమ్ఇండియా గెలవాలని కోరుకుంటూ భారత క�
భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్కు తెరలేవనుంది. దాదాపు పదేండ్ల తర్వాత తొలిసారి తలపడుతున్న పోరులో ఎలాగైనా ఆధిపత్యం చెలాయించాలని ర
గడిచిన నాలుగు వారాలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న టీ20 ప్రపంచకప్ కీలక దశకు చేరింది. గ్రూప్, సూపర్-8 దశలలో రసవత్తర పోరాటాలను అందించి టైటిల్ ఫేవరేట్స్గా భావించిన పలు అగ్రశ్రేణి జట్లు నిష్క్రమిం�
BCCI : జింబాబ్వే (Zimbabwe) సిరీస్ కోసం భారత క్రికెట్ బోర్డు (BCCI) 15 మందితో కూడిన స్క్వాడ్ను ప్రకటించింది. ఊహించినట్టుగానే శుభ్మన్ గిల్ (Shubman Gill) ఈ సిరీస్కు కెప్టెన్గా ఎంపికయ్యాడు.