ఆసియాకప్లో టైటిల్ పోరుకు వేళయైంది. ఆదివారం డిఫెండింగ్ చాంపియన్ భారత్, ఆతిథ్య శ్రీలంక మధ్య ఫైనల్ ఫైట్ జరుగనుంది. ఓటమన్నదే ఎరుగకుండా టోర్నీలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమ్ఇండియా..ఫైనల్లోనూ అదే ప
సూర్యకుమార్, గౌతం గంభీర్ శకానికి అద్భుత ఆరంభం లభించింది. టీ20 ప్రపంచ చాంపియన్ హోదాలో భారత్..శ్రీలంకపై ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. శనివారం జరిగిన తొలి టీ20 పోరులో టీమ్ఇండియా 43 పరుగుల తేడాతో ఘన వి�
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ పోటీల తొలి రోజు భారత్ శుభారంభం చేసింది. కోట్లాది మంది అభిమానుల ఆశలు, ఆకాంక్షలు మోసుకుంటూ పారిస్ గడ్డపై అడుగుపెట్టిన భారత బృందం పతక సాధన దిశగా తొలి అడుగు వేసింది. శనివ�
ఒలింపిక్స్ హాకీలో ఘన చరిత్రకు చిరునామా అయిన భారత్..పారిస్లో అదిరిపోయే ఆరంభం చేసింది. తమ తొలి పోరులో టీమ్ఇండియా 3-2తో న్యూజిలాండ్పై విజయం సాధించింది. భారత్ తరఫున మన్దీప్సింగ్(24ని), వివేక్సాగర్(34న�
Team India : శ్రీలంక సిరీస్ ఆరంభానికి రెండు రోజులు ఉందనగా భారత ఆటగాళ్లు కొత్త జెర్సీలతో ఫొటోలకు పోజిచ్చారు. పేసర్లు మహ్మద్ సిరాజ్(Mohammad Siraj), ఖలీల్ అహ్మద్(Khaleel Ahmed)లు రెండు స్టార్లతో కూడిన జెర్సీ ఫొటోలను
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ 2018లో తనపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, భార్య నమోదు చేసిన గృహహింస కేసు కారణంగా మానసికంగా చితికిపోయాడా? అంటే అవుననే అన్నాడు అతడి స్నేహితుడు ఉమేశ్ కుమార్. ఇటీవ�
Ashish Nehra | టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య ఎలాంటి సమస్య తనకు కనిపించడం లేదని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా పేర్కొన్నారు.
భారత కొత్త కోచ్గా బాధ్యతలు స్వీకరించిన గౌతం గంభీర్ శిక్షణ మొదలుపెట్టాడు. ఈ నెల 27 నుంచి మొదలయ్యే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇప్పటికే శ్రీలంకకు చేరుకున్న టీమ్ఇండియా మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో పా
ఏ సిరీస్లో ఆడాలి..ఎందులో ఆడవద్దు అనేది ప్లేయర్ల ఎంపిక కాదని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్, నూతన కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశారు. వర్క్లోడ్ మేనేజ్మెంట్కు అనుగుణంగా ప్లేయర్ల రొటేషన్ జర
Ajit Agarkar | పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యా ఉన్నప్పటికీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీసీసీఐ.. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు ఆ బాధ్యతలు అప్పగించడం సంచలనం కలిగించింది. అయితే