Gautam Gambhir | భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ను బీసీసీఐ నియమించింది. కోచ్ పాత్రకు గంభీర్ న్యాయం చేస్తాడని బోర్డు భావిస్తున్నారు. కొత్త కోచ్ రాకతో భారత జట్టు కోచింగ్ సెటప్లోనూ మార్పులు చో
జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా బుధవారం ఆతిథ్య జట్టుతో మూడో టీ20 ఆడనుంది. తొలి మ్యాచ్లో ఓడినా రెండో మ్యాచ్లో జింబాబ్వేను చిత్తుగా ఓడించి పుంజుకున్న యువ భారత్..
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్పై బెంగళూరులో కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు పబ్ నడుపడంపై బెంగళూరు పోలీసులు చర్యలకు దిగారు.
Team India | టీమిండియా జూలై, ఆగస్టులో శ్రీలంక టూర్కు వెళ్లనున్నది. ఈ పర్యటనల మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్లో తలపడనున్నది. ఈ సిరీస్కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్�
BCCI | టీ20 వరల్డ్కప్ విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. 13 ఏండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించడంతో ఆటగాళ్లతోపాటు సహాయక సిబ్బందికి రూ.125 కోట్ల �
సీనియర్ల గైర్హాజరీలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో తమను ఓడించిన ఆతిథ్య జట్టుపై అన్ని విభాగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి వంద పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది
దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్లో రెండో మ్యాచ్ నెగ్గి పుంజుకోవాలని భావించిన భారత ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. చెన్నైలో కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ అర్ధాంతరంగా రైద్దెం�
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐసీసీ టీ20 ప్రపంచ చాంపియన్లుగా నిలిచిన భారత క్రికెట్ జట్టు స్వదేశానికి చేరుకుంది. 13 ఏండ్ల తర్వాత ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి స్వదేశానికి తిరిగొచ్చిన టీమ్ఇండియాకు ‘ఢిల్�
PM Modi With Team India | టీ20 ప్రపంచకప్ నెగ్గిన అనంతరం జగజ్జేత టీమిండియా ఢిల్లీకి చేరింది. విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్కు వెళ్లారు. అనంతరం టీమిండియా బృందం ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకుంది.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని (PM Modi) టీమ్ ఇండియా క్రికెటర్లు ఇవాళ కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీకి బీసీసీఐ (BCCI) ప్రత్యేక బహుమతి అందించింది.
టీ20 ప్రపంచకప్తో టీమ్ఇండియా సగర్వంగా భారత్ చేరింది. 13 ఏండ్ల తర్వాత ఐఐసీ ట్రోఫీ గెలిచిన భారత క్రికెట్ జట్టు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గురువారం ఉదయం ఢిల్లీకి వచ్చింది. అయితే టీమ్ఇండియాను భారత్కు తీసుకొ