ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు పోరుకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా మొదటి పోరుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్నది. 2018 తర్వాత జ
నిరుడు అద్వితీయ ప్రదర్శన కనబర్చిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐసీసీ ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్'కు సారథిగా ఎంపికయ్యాడు. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్కప్లో సత్తాచాటిన టీమ్ఇండియా.. ఫైనల్లో ఆస్ట్రేలియా �
Rahul Dravid : సొంతగడ్డపై ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు మరో రెండు రోజులే ఉంది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు ఉప్పల్ స్టేడియంలో నెట్స్లో ప్రాక్టీస్ వేగం పెంచింది. అయితే.. తొలి రెండు టెస్టుల్లో క�
England Team : ఇంగ్లండ్ జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్కు చేరుకుంది. తొలి టెస్టుకు వేదికైన హైదరాబాద్లో బెన్ స్టోక్స్(Ben Stokes) సారథ్యంలోని ఇంగ్లీష్ జట్టు అడుగుపెట్టింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం ఫ�
అండర్-19 ప్రపంచకప్లో యువభారత్ శుభారంభం చేసింది. గ్రూప్-‘ఎ’లో భాగంగా శనివారం జరిగిన పోరులో యంగ్ఇండియా 84 పరుగుల తేడాతో ఆసియా చాంపియన్ బంగ్లాదేశ్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత
భారత్ దుమ్మురేపింది. అఫ్గానిస్థాన్తో ఆదివారం జరిగిన రెండో టీ20 పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో(26 బంతులు మిగిలుండగానే) ఘన విజయం సాధించింది. అఫ్గన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 15.4 ఓవర
Ravichandran Ashwin: అశ్విన్పై భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ వైట్ బాల్ క్రికెట్కు పనికిరాడని, అతడిని వన్డేలు, టీ20 జట్టుకు ఎంపిక చేయడం అనవసరమని...