Indian Batter: స్టార్ ఇండియన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ .. ఇంగ్లండ్తో జరిగిన గత మూడు టెస్టులకు గాయం వల్ల దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ధర్మశాలలో జరగనున్న ఫైనల్ గేమ్కు కూడా అతను దూరం అయ్యే ఛాన్సు క�
ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో భారత్ కష్టాలు (Team India) కొనసాగుతున్నాయి. ఉదయం ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే టీమ్ఇండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 219 పరుగుల ఓవర్నైట్ స్కోర్ను ఆదివారం ఆటను ప్రారంభించిన ధ్రు
పగుళ్లు తేలిన పిచ్పై బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డ టీమ్ఇండియా.. ప్రత్యర్థికి పైచేయి సాధించే అవకాశం ఇచ్చింది. సహచరులు విఫలమైన చోట ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ రూట్ అజేయ సెంచరీతో జట్టుకు మంచి స్కోరు సా
అయినా.. ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఫేవరెట్గా బరిలోకి దిగుతుందంటే అందుకు ప్రధాన కారణం.. యువ ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకోవడమే. ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు ద్విశతకాలతో అదరగొడితే.. సర్ఫర
ఎన్నో భావోద్వేగాల కలయిక భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు మ్యాచ్ వేదికైంది. ఎన్నాళ్లో వేచిన హృదయం అన్న రీతిలో ఏండ్లుగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతూ జాతీయ జట్టు పిలుప�
ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కీలకమైన మూడో పోరు రాజ్కోట్లో గురువారం మొదలైంది. తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని బ్య�
Under -19 World Cup : దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. టైటిల్ విజేతను నిర్ణయించే ఫైనల్లో భారత జట్టు(Team India), ఆస్ట్రేలియా ఢీకొంటున్నాయి. విల్లోమూరే పార్క్ స్టేడియంలో �
పరుగుల రారాజు విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్తో సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలుత రెండు మ్యాచ్లకు దూరమైన కోహ్లీ.. ఇప్పుడు మొత్తం సిరీస్ నుంచే తప్పుకున్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస�
ఓపెనింగ్ బ్యాటర్ పాథుమ్ నిషాంక (139 బంతుల్లో 210 నాటౌట్; 20 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ ద్విశతకంతో చెలరేగడంతో అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక విజయం సాధించింది. లంక తరఫున వన్డే క్రికెట్లో అత్యధిక
U-19 world cup 2024 | యువ ఆటగాళ్లు సమిష్టిగా కదంతొక్కడంతో.. అండర్-19 ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన యంగ్ఇండియా.. ఈ టోర్నీలో ఓటమి ఎరగకుండా తుదిపోరుకు చేరింది. మంగళవా�
పొట్టి ప్రపంచకప్ ముగిసిన వారం రోజుల్లోనే భారత జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ ఏడాది జూన్లో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. జూలై 6 నుంచి జింబాబ్వే టూర్ ప్రారంభం కానుంది.
దూకుడుగా ఆడి భారీ లక్ష్యాన్ని ఛేదించాలనే సంకల్పంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు పరాభవం తప్పలేదు. భారత గడ్డపై ఇదివరకెన్నడూ సాధ్యం కానంత పెద్ద లక్ష్యఛేదనలో ఇంగ్లిష్ జట్టు తడబడింది.