Team India | ఈ నెల 25 నుంచి హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్- భారత్ జట్టు తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనున్నది. ఇంగ్లండ్తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో తొలి రెండు జట్ల కోసం బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది.
పొట్టి ప్రపంచకప్ జరగనున్న ఏడాదిలో టీమ్ఇండియా ఈ ఫార్మాట్లో విజయంతో ఖాతా తెరిచింది. మెగాటోర్నీకి ముందు ఆడుతున్న చివరి సిరీస్లో రోహిత్ సేన శుభారంభం చేసింది. ఇటీవల అఫ్గానిస్థాన్తో మూడు మ్యాచ్ల సిరీ
సొంతగడ్డపై సీజన్కు భారత్ అస్త్రశస్ర్తాలతో సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను సమం చేసుకున్న టీమ్ఇండియా..అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్కు సై అంటున్నది. గురువారం ఇరు జట్లు తొలి �
T20 World Cup 2024 : క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) షెడ్యూల్ వచ్చేసింది. అమెరికా(USA), వెస్టిండీస్(West Indies) సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మోగా టోర్నీ షెడ్యూల్ను ఐసీసీ(ICC) శుక్రవా�
కంగారూలతో వన్డేల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత మహిళల జట్టు టీ20 సిరీస్ కోసం సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి పోరు జరగనుంది. ఈ ఏడాది చివర్లో పొట్టి ప్రపంచకప్ �
సొంతగడ్డపై వరుస టెస్టు విజయాలు ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న భారత మహిళల జట్టు అదే జోష్లో వన్డే సిరీస్లోనూ దుమ్మురేపాలని చూసినా.. ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
Virat Kohli: కోహ్లీ ఖాతాలో మరో రికార్డు పడింది. ఒకే క్యాలెండర్ ఇయర్లో 2వేల పరుగులు ఏడోసారి చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు. 1877 నుంచి ఇప్పటి వరకు ఏ క్రికెటర్గా కూడా ఈ ఫీట్ అందు
యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు అద్భుతాన్ని ఆవిష్కరించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో రెండోసారి వన్డే సిరీస్ కైవసం చేసుకొని నయా చరిత్ర లిఖించింది. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తొమ్మిదేండ్లకు స�
దక్షిణాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ ‘డ్రా’చేసుకున్న టీమ్ఇండియా.. వన్డే సిరీస్ చేజిక్కించుకునేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. నేడు నిర్ణయాత్మక పోరు జరుగనుంది. గత స
AUSvsPAk 1st Test: ఆస్ట్రేలియాను టెస్టులలో వారి స్వదేశంలో ఓడించాలంటే అది భారత్తోనే సాధ్యమవుతుందని అంటున్నాడు ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్ వాన్. తొలి టెస్టులో పాకిస్తాన్ ఓటమి నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేశాడు.
భారత్, దక్షిణాఫ్రికా జట్లు మరోమారు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. గురువారం రెండు జట్ల మధ్య కీలకమైన మూడు టీ20 మ్యాచ్ జరుగనుంది. సఫారీలు ఇప్పటికే 1-0ఆధిక్యంలో ఉండగా, టీమ్ఇండియా కచిత్చంగా గెలిచి సి�
భారత్, ఇంగ్లండ్ మహిళల జట్లు టెస్టు మ్యాచ్కు సై అంటున్నాయి. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. ఇప్పటి వరకు ఇంగ్లండ్తో ఆడిన 14 మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్లో ఓడిన టీమ్ఇండియా అద�