BCCI : జింబాబ్వే (Zimbabwe) సిరీస్ కోసం భారత క్రికెట్ బోర్డు (BCCI) 15 మందితో కూడిన స్క్వాడ్ను ప్రకటించింది. ఊహించినట్టుగానే శుభ్మన్ గిల్ (Shubman Gill) ఈ సిరీస్కు కెప్టెన్గా ఎంపికయ్యాడు.
Gautam Gambhir: భారత క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్గా బాధ్యతలు చేపట్టే అంశంపై అంతగా ఆలోచించడం లేదని గౌతమ్ గంభీర్ అన్నాడు. ద్రావిడ్ తర్వాత ఆ స్థానం కోసం గంభీర్ రేసులో ఉన్న విషయం తెలిసిందే. టీమ్ ఫస్ట్ ఐడియ�
BCCI : పొట్టి ప్రపంచకప్ ట్రోఫీలో అదరగొడుతున్న టీమిండియా (Team India) త్వరలోనే సొంతగడ్డపై వరుసపెట్టి మ్యాచ్లు ఆడనుంది. 2024-25 సీజన్లో టీమిండియా ఏ జట్టుతో ఎన్ని మ్యాచ్లు ఆడుతుంది? అనే వివరాలను గురు
Team India Head Coach | టీమిండియా హెడ్కోచ్ రేసులో మాజీ ఓపెన్ గౌతమ్ గంభీర్ తొలి రౌండ్ ఇంటర్వ్యూ పూర్తయ్యింది. వీసీలో ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. గౌతీకి పోటీ ఇస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కోచ్ రామన్ సైతం ఇం�
Team India : దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ (Jonty Rhodes) పేరు తెలియని వారుండరు. తన మెరుపు ఫీల్డింగ్తో క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఈ సఫారీ ఆటగాడు.. టీమిండియా ఫీల్డింగ్ కోచ్(Fielding Coach)గా రాబోతున్న
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడనుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా హర్మన్ప్రీత్ కౌర్ సేన పటిష్టమై�
T20 World Cup 2024 : ఐసీసీ ట్రోఫీ కోసం 11 ఏండ్లుగా నిరీక్షిస్తున్న టీమిండియా (Team India) పొట్టి ప్రపంచకప్లో అదరగొడుతోంది. ప్రస్తుతం 6 పాయింట్లతో గ్రూప్ 'ఏ'లో టాప్లో ఉన్న భారత్.. సూపర్ 8 ఫైట్కు ముందు భారీ విజయం సాధి
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో భారత్ వరుస విజయాల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఐర్లాండ్పై శుభారంభం చేసిన టీమ్ఇండియా ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై చిరస్మరణీయ విజయంతో కదంతొక్కి, ఆతిథ్య
T20 World Cup 2024 : సూపర్ 8 చేరిన రోహిత్ శర్మ (Rohit Sharma) బృందం శనివారం కెనడాతో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు భారత మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్క్వాడ్ నుంచి ఇద్దరిని తప్పించింది.
‘మినీ ఇండియా వర్సెస్ టీమ్ ఇండియా’గా అభిమానులు అభివర్ణించిన యూఎస్ఏ-భారత్ పోరులో రోహిత్ సేన ‘కష్టపడి’ గెలిచింది. ఆతిథ్య జట్టుకు ‘పసికూన’ ముద్ర ఇంకా చెరిగిపోకపోయినా, చేసింది తక్కువ స్కోరే (110) అయినా యూ�
రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నిర్మాణాత్మకమైన చర్చలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం కోరారు.