అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ చార్జీలు అధికంగా ఉన్నాయని నిరసిస్తూ టీడీపీ నాయకులు గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు టీడీపీ అధినే
అమరావతి : రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బలం, డబ్బుల పంపిణీ, పోలీసు, ప్రభుత్వం సహకరించడంతోనే వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బ�
ప్రకాశం జిల్లా : రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై వస్తున్న ప్రజాధారణకు టీడీపీ గల్లంతు కావడం ఖాయమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంల�
బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీపై తెలుగుదేశం కీలక నిర్ణయం | వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న బద్వేల్ ఉప ఎన్నికపై తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని
కొర్రుప్ప ఘటనలో 16 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కప్పర్రులో టీడీపీ నాయకురాలి ఇంటిపై సోమవారం అర్ధరాత్రి దాడి జరిగింది.
అమరావతి: ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఫలితాల్లో అధికార పార్టీ వైసీపీ జోరు కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జగన్ పార్టీ జెండా ఎగిరింది. కాగా టీడీపీ ప్రతిపక్ష హోదాలో ఉండి ఎన్నికలను బహిష్కర
దళితబంధుపై సమీక్షలో మండిపడ్డ సీఎం కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీలు దళితుల అభ్యున్నతి కోసం చేసిన కార్యాచర�