పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు చేయబోయి… గుంటూరు జిల్లా టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకూ వెళ్లారు. ఈ నెల 29 న టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా సత్తెనపల్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభ పక్షం నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి వెళ్లకూడదని ఇటీవలి...
Venkatrao | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు (Venkatrao ) కన్నుమూశారు. 102 ఏండ్ల వెంకట్రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు
ముఖ్యమంత్రి జగన్ అబద్ధాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆయన రెండున్నరేండ్ల పాలనలో అభివృద్ధి జాడే...
పులివెందుల నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చారు. కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ స్థానానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా...
MLC Ashok babu | తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్బాబును (MLC Ashok babu) ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను
Pawan Kalyan | పొత్తు చిక్కులను విప్పేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రస్తుతం తాము బీజేపీతోనే పొత్తులో ఉన్నామని తేల్చి చెప్పారు. మంగళవారం జనసేన అధినేత ఆ పార్టీకి చెందిన
అమరావతి : ఏపీలో నెలకొన్న వర్ష భీబత్స పరిస్థితులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్బాబు స్పందించారు. వర్ష ప్రభావంతో నెల్లూరు, కడప, అనంతపురం, తదితర జిల్లాలు అతలాకుతలం అవుతుంటే ఏపీ సీఎం జగన్ కనీసం పట్
అసెంబ్లీ పరిణామాలపై మీడియా ముందు మనస్తాపం తిరిగి సీఎం అయ్యాకే సభకు వస్తానని శపథం సానుభూతి కోసమేనన్న ఏపీ సీఎం జగన్ హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తేతెలంగాణ): టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం