ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ నెల 11న కేబినెట్ను పునర్ వ్యవస్థీకరించనున్న నేపథ్యంలో కేబినెట్ లోని 24 మంది మంత్రలూ రాజీనామా చేసేశారు. తమ రాజీనామా
ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన కామెంట్లపై మంత్రి బొత్స సత్యానారాయణ కౌంటర్ ఇచ్చారు. అసలు చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ వేదికగా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస�
తెలుగుదేశం ప్రజల పార్టీ అని ఆ పార్టీ నేత లోకేశ్ అన్నారు. జగన్ది మాత్రం గాలి పార్టీ అని మండిపడ్డారు. ఆస్తిలో మహిళలకు టీడీపీ సమాన హక్కు కలిపిస్తే, సీఎం జగన్ మాత్రం తన సోదరిని పక్క రాష్ట్రా�
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ స్థాపించి 40 సంవత్సరాలు గడించిందని, ఇప్పుడు చంద్రబాబును వెన్నుపోట�
ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద మార్కుల కోసం పాకులాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎలా మార్కులు వేయించుకోవాలో తనకు తెలుసన్నారు. తనకు మంత్ర�
పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు చేయబోయి… గుంటూరు జిల్లా టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకూ వెళ్లారు. ఈ నెల 29 న టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా సత్తెనపల్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభ పక్షం నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి వెళ్లకూడదని ఇటీవలి...
Venkatrao | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు (Venkatrao ) కన్నుమూశారు. 102 ఏండ్ల వెంకట్రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు
ముఖ్యమంత్రి జగన్ అబద్ధాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆయన రెండున్నరేండ్ల పాలనలో అభివృద్ధి జాడే...
పులివెందుల నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చారు. కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ స్థానానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా...