ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత బలహీనుడో ఇట్టే తేలిపోయిందని టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. మంత్రివర్గ కూర్పును నిరసిస్తూ ఎంత పెద్ద ఎత్తున ఆందోళనలు, అసంతృప్తులు వ్�
కేబినెట్ కూర్పు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెచ్చిన సామాజిక న్యాయ విప్లవం ముందు ప్రతిపక్షాలు కొట్టుకుపోవాల్సిందేనని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ విప్లవం వల్ల వచ్చే ఎ�
ప్రతిపక్ష నేత చంద్రబాబు విషయంలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాక రేపుతున్నాయి. తన వెంట్రుక కూడా పీకలేరన్న సీఎం జగన్ వ్యాఖ్యలకు ప్రతిపక్షం నుంచి కౌంటర్లు ప్రారంభమయ్యాయి. తమ
ఏపీ కేబినెట్ మూకుమ్మడి రాజీనామాపై ప్రతిపక్ష తెలుగు దేశం ఘాటుగా స్పందించింది. గజ దొంగ తప్పించుకొని, 25 మంది దొంగలు రాజీనామా చేసేశారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరూ
తెలుగుదేశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేత నారా లోకేశ్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. అసూయకు అన్నలాంటి వాడు సీఎం జగన్ అని ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అందుకే తన తం�
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ నెల 11న కేబినెట్ను పునర్ వ్యవస్థీకరించనున్న నేపథ్యంలో కేబినెట్ లోని 24 మంది మంత్రలూ రాజీనామా చేసేశారు. తమ రాజీనామా
ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన కామెంట్లపై మంత్రి బొత్స సత్యానారాయణ కౌంటర్ ఇచ్చారు. అసలు చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ వేదికగా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస�
తెలుగుదేశం ప్రజల పార్టీ అని ఆ పార్టీ నేత లోకేశ్ అన్నారు. జగన్ది మాత్రం గాలి పార్టీ అని మండిపడ్డారు. ఆస్తిలో మహిళలకు టీడీపీ సమాన హక్కు కలిపిస్తే, సీఎం జగన్ మాత్రం తన సోదరిని పక్క రాష్ట్రా�
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ స్థాపించి 40 సంవత్సరాలు గడించిందని, ఇప్పుడు చంద్రబాబును వెన్నుపోట�
ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద మార్కుల కోసం పాకులాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎలా మార్కులు వేయించుకోవాలో తనకు తెలుసన్నారు. తనకు మంత్ర�