బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీపై తెలుగుదేశం కీలక నిర్ణయం | వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న బద్వేల్ ఉప ఎన్నికపై తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని
కొర్రుప్ప ఘటనలో 16 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కప్పర్రులో టీడీపీ నాయకురాలి ఇంటిపై సోమవారం అర్ధరాత్రి దాడి జరిగింది.
అమరావతి: ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఫలితాల్లో అధికార పార్టీ వైసీపీ జోరు కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జగన్ పార్టీ జెండా ఎగిరింది. కాగా టీడీపీ ప్రతిపక్ష హోదాలో ఉండి ఎన్నికలను బహిష్కర
దళితబంధుపై సమీక్షలో మండిపడ్డ సీఎం కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీలు దళితుల అభ్యున్నతి కోసం చేసిన కార్యాచర�
పార్టీ సభ్యత్వం ఇచ్చిన మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్కు ఎల్ రమణ కృతజ్ఞతలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి అవుతానని వెల్లడి హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీటీడీపీ) మాజీ అధ్య�
కేటీఆర్ చేతుల మీదుగా సభ్యత్వం హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎల్ రమణ సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. తెలంగాణభవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసి�