దేశీయ ఐటీ దిగ్గజాలు తమ పంథాను క్రమంగా మార్చుకుంటున్నాయి. ఇప్పటి వరకు సీనియర్, ఉన్నతాధికారులను నియమించుకోవడానికి పెద్దపీట వేసిన ఐటీ సంస్థలు క్రమంగా ఫ్రెషర్ల కోసం ఆసక్తి కనబరుస్తున్నాయి.
సెన్సెక్స్ 574 పాయింట్లు అప్ l178 పాయింట్లు పెరిగిన నిఫ్టీ ముంబై, ఏప్రిల్ 20: ఐదు ట్రేడింగ్ సెషన్లుగా స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న భారీ నష్టాలకు బుధవారం బ్రేక్పడింది. హెవీవెయిట్ షేరు రిలయన్స్ ఇండస్�
సెన్సెక్స్ 233 పాయింట్లు డౌన్ న్యూఢిల్లీ, మార్చి 25: పెరుగుతున్న చమురు, ఇతర కమోడిటీల ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల ఆందోళనతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్ వరుసగా మూడో
దశలవారీగా వర్క్ ఫ్రమ్ హోమ్కు ముగింపు కొన్ని సంస్థలు కొద్దిరోజులపాటు హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించగా, మరికొన్ని సంస్థలు స్వచ్ఛందంగా వచ్చేవారు ఆఫీసులకు రావొచ్చనే అవకాశం కల్పిస్తున్�
3వ స్థానం12.8 బిలియన్ డాలర్లు ఇన్ఫోసిస్ 7వ స్థానం6.3బిలియన్డాలర్లు విప్రో 8 వ స్థానం6.1బిలియన్ డాలర్లుహెచ్సీఎల్ 15 వ స్థానం3 బిలియన్ డాలర్లుటెక్ మహీంద్రా జాబితాలో మరో 5 దేశీ కంపెనీలకు చోటు న్యూఢిల్లీ, జనవ
టీసీఎస్, ఇన్ఫీ, విప్రోల రిక్రూట్మెంట్ డ్రైవ్ న్యూఢిల్లీ, జనవరి 14: ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల కోసం చూస్తున్న యువ నిపుణులకు శుభవార్త. సాఫ్ట్వేర్ సర్వీసుల దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు ఈ ఆర్థ�
18వేల కోట్లతో షేర్ల కొనుగోలు క్యూ3లో లాభం రూ.9769 కోట్లు టర్నోవర్ రూ.48,885 కోట్లు న్యూఢిల్లీ, జనవరి 12: దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ రూ. 18,000 కోట్ల బైబ్యాక్ పథకాన్ని బుధవారం ప్రకటించింది. షేరు ఒక్కి�
క్యూ3లో లాభం రూ.2,968 కోట్లు రూపాయి మధ్యంతర డివిడెండ్ న్యూఢిల్లీ, జనవరి 12:విప్రో నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,969 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన�