న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో నాలుగు దేశీ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఏకంగా లక్ష మంది ఉద్యోగులను హైర్ చేసుకున్నాయి. 2019-20తో పోలిస్తే ఈ �
రూ.7 మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన సంస్థ న్యూఢిల్లీ, అక్టోబర్ 8: దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్�
IT Companies | కరోనా మహమ్మారి ఎంతో మంది కొలువులకు ఎసరు పెట్టింది. ఆ వైరస్ వ్యాప్తితో మరికొంత మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. ప్రత్యేకంగా కార్పొరేట్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. పలు సాఫ్ట్వేర్ కంపెనీల
న్యూఢిల్లీ : ఉద్యోగుల వలసలు అధికం కావడం, సేవలకు డిమాండ్ పెరుగుతుండటంతో ఏడాది పొడవునా ప్రెషర్స్ నియామకాలకు ఐటీ కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. టెక్ దిగ్గజం టీసీఎస్, పెర్సిస్టెంట్ వంటి కంపెనీలు
ఆర్ఐఎల్కు చేరువలో టీసీఎస్ | దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) రికార్డులను తిరగరాస్తున్నది. కంపెనీ మార్కెట్ విలువ రూ.13.5 ...
టీసీఎస్ సహకారంతో తీసుకురానున్న ఉన్నత విద్యామండలి డాటా సైన్స్ విద్యార్థులకు టీసీఎస్ పాఠ్యాంశాల బోధన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో ఇరు సంస్థల ఒప్పందం హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సమాచార �