భారీగా లాభపడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 463, నిఫ్టీ 143 పాయింట్ల లాభం ముంబై, జూన్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. వాహన, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలకు చెందిన షేర్ల నుం�
హైదరాబాద్ : ఆసియాన్ – ఇండియా మీడియా ఎక్స్ఛేంజీలో భాగంగా పది ఆసియా దేశాలకు చెందిన 20 మంది జర్నలిస్టుల బృందం హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా బృందం ఆదిభట్లలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ను ఆదివారం సందర
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 1,041, నిఫ్టీ 309 పాయింట్లు వృద్ధి ముంబై, మే 30: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర ఆయి�
భారీ వేతనాలతో వేలమంది నియామకాలు వేతనాలు పెరుగుతున్నా తాత్కాలికమేనన్న అంచనా మునుముందు జీతాల్లో భారీ కోతలకు అవకాశం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): దేశంలో స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగ సంక్షో�
దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేష్ గోపీనాధన్ 2022 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ 25.76 కోట్ల వేతనం పొందారు. అంతకుముందు ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఇది 27 శాతం అధికం. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం గోపీ
దేశీయ ఐటీ దిగ్గజాలు తమ పంథాను క్రమంగా మార్చుకుంటున్నాయి. ఇప్పటి వరకు సీనియర్, ఉన్నతాధికారులను నియమించుకోవడానికి పెద్దపీట వేసిన ఐటీ సంస్థలు క్రమంగా ఫ్రెషర్ల కోసం ఆసక్తి కనబరుస్తున్నాయి.
సెన్సెక్స్ 574 పాయింట్లు అప్ l178 పాయింట్లు పెరిగిన నిఫ్టీ ముంబై, ఏప్రిల్ 20: ఐదు ట్రేడింగ్ సెషన్లుగా స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న భారీ నష్టాలకు బుధవారం బ్రేక్పడింది. హెవీవెయిట్ షేరు రిలయన్స్ ఇండస్�
సెన్సెక్స్ 233 పాయింట్లు డౌన్ న్యూఢిల్లీ, మార్చి 25: పెరుగుతున్న చమురు, ఇతర కమోడిటీల ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల ఆందోళనతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్ వరుసగా మూడో