కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ఐటీ దిగ్గజాలు వర్క్ ఫ్రం హోం మోడల్కు స్వస్తి పలుకుతున్నాయి. టెక్ దిగ్గజం టీసీఎస్ తమ ఉద్యోగుల్లో 80 శాతం మందిని తిరిగి కార్యాలయాలకు రావాలని కోరింది.
దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్..ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇక నుంచి వారానికి మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాల్సి ఉంటుందని సూచించింది. సిబ్బందికి పంపిన ఈ-మెయిల్లో ఈ విషయాన్ని తెలిపింది. మ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఉద్యోగుల వలసలతో దేశీయ ఐటీ దిగ్గజాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఐటీలో ప్రపంచ దేశాలకు సేవలు అందిస్తున్న సంస్థలు మాత్రం సిబ్బందిని కాపాడుకోలేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి
జీవనాధారమైన ఉద్యోగం చేస్తూనే ఇతర ఉద్యోగాలనూ చక్కబెట్టే మూన్లైటింగ్పై టెక్ కంపెనీల్లో హాట్ డిబేట్ సాగుతోంది. స్విగ్గీ వంటి కొన్ని కంపెనీలు మూన్లైటింగ్కు అనుకూలంగా ఉండగా దిగ్గజ టెక్ సంస్థ
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటును ఎత్తేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగులంతా ఆఫీస్కు రావాల్సిందేనని ఆదేశాలు జారీచ
ఆదాయం రూ.52,758 కోట్లు 6 లక్షలు దాటిన ఉద్యోగుల సంఖ్య న్యూఢిల్లీ, జూలై 8: సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. 2022 ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసికంలో కంపెనీ నికరలాభం న�