దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ భారీగా ఉద్యోగులను నియమించు కోవడానికి సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తాము 1,25,000-1,50,000 మేర కొత్త నియామకాలు జరుపుతామని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ తెలిపారు.
దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.10,431 కోట్ల నికర లాభాన్ని గడించింది.
కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ఐటీ దిగ్గజాలు వర్క్ ఫ్రం హోం మోడల్కు స్వస్తి పలుకుతున్నాయి. టెక్ దిగ్గజం టీసీఎస్ తమ ఉద్యోగుల్లో 80 శాతం మందిని తిరిగి కార్యాలయాలకు రావాలని కోరింది.
దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్..ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇక నుంచి వారానికి మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాల్సి ఉంటుందని సూచించింది. సిబ్బందికి పంపిన ఈ-మెయిల్లో ఈ విషయాన్ని తెలిపింది. మ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఉద్యోగుల వలసలతో దేశీయ ఐటీ దిగ్గజాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఐటీలో ప్రపంచ దేశాలకు సేవలు అందిస్తున్న సంస్థలు మాత్రం సిబ్బందిని కాపాడుకోలేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి