గవర్నర్ తమిళిసై తీరు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. గవర్నర్ వెళ్లి కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయడం ముమ్మాటికీ రాజ్�
గవర్నర్, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలతో కూడినదే రాష్ట్ర ప్రభుత్వం. ఒకరకంగా చెప్పాలంటే రాజ్యాంగం ప్రకారం రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహించేది గవర్నరే. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ఇన్ ద నేమ్ ఆఫ్ గవ�
ప్రజా కవి, ప్రసిద్ధ వాగ్గేయకారుడు, శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్నతో పాటు యువకవి తగుళ్ల గోపాల్, దేవరాజ్ మహారాజ్ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగ
మన విద్యార్థుల ప్రతిభతో అంతర్జాతీయ సంస్థలకు లాభం రాష్ట్రంలో ఆన్లైన్ క్లాసులు సక్సెస్ గవర్నర్ తమిళిసై వెల్లడి జాతీయ విద్యావిధానంపై ఓయూలో సదస్సు ప్రారంభం హైదరాబాద్/ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే త
సోలార్ ఎనర్జీ, ఈవీ రంగాల విస్తరణకు చర్యలు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రశంసల జల్లు ఉత్తమ సేవలందించిన 46 సంస్థలకు అవార్డులు మాదాపూర్, డిసెంబర్ 19: వ్యవసాయం, పారిశ్రామికం సహా పలు రంగాల్లో తెలంగాణను దే�
గవర్నర్ తమిళిసై శంషాబాద్లోని కొవిడ్ కేర్ సెంటర్ పరిశీలన శంషాబాద్, డిసెంబర్ 1: శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికులపై కొవిడ్ నిఘా కొనసాగుతోంది. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణ�
రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై పిలుపు రాజ్యాంగమే శిరోధార్యం: హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్చంద్ర శర్మ హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఏడు దశాబ్దాల్లో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ దేశ ఐ
హైదరాబాద్, అక్టోబర్14(నమస్తే తెలంగాణ) : గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గురువారం రాజ్భవన్లో ఆయుధ పూజ నిర్వహించారు. దసరా పండుగ నేపథ్యం లో గవర్నర్ తమిళిసై కుటుంబ సభ్యులు, రాజ్భవన్ సిబ్బందితో కలిసి రా�
జస్టిస్ సతీష్ చంద్ర శర్మ | రాజ్ భవన్లో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారానికి మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చ�
పురస్కారాలు బాధ్యతను పెంపొందించే ప్రోత్సాహకాలుగా ఉపకరిస్తాయని అన్నారు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్. సినీ పరిశ్రమతో పాటు ఏ విభాగంలోనైనా రాణించడానికి అవార్డులు దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. సినీ గోయ