క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నందున క్యాన్సర్ కేర్ అవసరం ఎంతో ఉందని.. ప్రతి నర్సింగ్ కాలేజీలో ‘క్యాన్సర్ నర్సింగ్'ను ఒక సబ్స్పెషాలిటీగా చేర్చి శిక్షణ ఇవ్వాలని కిమ్స్-ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర�
రాష్ట్ర బడ్జెట్ విషయంలో హైకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? ఈ మేరకు సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నదా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.
రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసి తమిళిసై గవర్నర్ పదవికి కళంకం తెచ్చారని ఎమ్మెల్సీలు టీ భానుప్రసాద్ రావు, కూచుకుంట్ల దామోదర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ మోకాలడ్డుతున్నారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన మొత్తం 8 కీలక బిల్లులను తమిళిసై 6 వారాల నుంచి పెండింగ్లో పెట్�
దర్బార్లతో సాధించిందేమిటి? గవర్నర్ రాజకీయ సలహాలు సీఎం కేసీఆర్కు అక్కర్లేదు మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తన హోదాను రాజకీయ ప్
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నిర్వహించేది ప్రజాదర్బార్ కాదని, అది పొలిటికల్ దర్బార్ అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. గవర్నర్ ప్రజా దర్బార్కు తాము జవాబుదారీ కాదని, ప్రజలకే తాము జవాబుదా�
ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్దాలపాటు అలుపెరుగని పోరాటం, అమరుల త్యాగఫలంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.
రాజకీయ నాయకులను గవర్నర్లుగా నియమించవద్దు. ముఖ్యంగా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో, కేంద్రంలో అధికారం ఉన్న పార్టీకి చెందిన రాజకీయ నేతలను గవర్నర్గా అసలే నియమించవద్దని సర్కారియా కమిషన్ స్పష్�
‘నేను తలచుకుంటే తెలంగాణ రాష్ట్ర శాసనసభను రద్దు చేయగలుగుతా’ అని గవర్నర్ తమిళిసై ఢిల్లీలో అన్నట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ విధంగా ఆమె మాట్లాడారా లేదా అనే ప్రశ్న తలెత్తుతున్నది. నిజానికి ప్రజా ప్రభ�
గవర్నర్ తన పరిధి దాటి మాట్లాడుతున్నారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. గవర్నర్గా ఉండి ప్రభుత్వంపై ఇష్టానుసారంగా, అనవసర ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ప్రధాని, హోం మంత్ర