ఇక్కడి ప్రజలు చాలా మంచోళ్లు సీఎంతో నావి మంచి సంబంధాలు రెండేండ్ల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా గవర్నర్ తమిళిసై హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధి పథంలో పురోగమిస్తున్నదని గవర్నర�
తొలిరోజు ఉత్సాహంగా స్కూళ్లకు విద్యార్థులు పుష్పగుచ్ఛాలతో ఉపాధ్యాయుల స్వాగతం రాజ్భవన్ స్కూల్ను పరిశీలించిన గవర్నర్ మహేశ్వరం స్కూల్లో మంత్రి సబిత మధ్యాహ్న భోజనం హాజరు ఇలా: ప్రభుత్వ పాఠశాలల్లో : 27.45%�
కొండాపూర్ : గిరిజన, ఆదివాసీయుల అభ్యున్నతికి ప్రభుత్వాలు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ పేర్కొన్నారు. మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీల�
డాక్టర్స్ డే సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా సంక్షోభ సమయంలో మృత్యువును సైతం ఎదిరించి ప్రజల ప్రాణాలను కాపాడిన వైద్యులకు వందనాలు తెలియజేస్తున్నానని రాష్ట్ర గవ�
ఆర్థిక సంస్కరణల దీపస్తంభం నరసింహారావు సమాజ అభ్యున్నతికి అంతా పాటుపడాలి పీవీకి మనమంతా ఇచ్చే ఘన నివాళి అదే జ్ఞాన భూమిలో స్ఫూర్తినిచ్చే స్మృతి చిహ్నం శత జయంతి సమాపన సభలో సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైతో క�
మెగాస్టార్ చిరంజీవి కరోనా కష్టకాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఆక్సిజన్ బ్యాంకులని స్థాపించి ఎందరో ప్రాణాలు కాపాడుతున్న చిరు,మరోవైపు సినీ కార్మికులకు ఉచిత �
హైదారాబాద్కు వచ్చిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయన గౌరవార్ధం శుక్రవారం రాజ్భవన్లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీజేఐ �
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్కు చేరుకున్నారు. రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాజ్భవన్లో గవర్నర్తో కలిసి సీఎం కేసీఆర్ సుప్రీంకోర
రాష్ట్ర ప్రగతిలో ముఖ్యమంత్రిది నిరంతర కృషి కొనియాడిన గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ గవర్నర్కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): దేశంలో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తె
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్ల లో 60 ఏండ్ల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దిన�