హైదరాబాద్: తెలంగాణ శాసన సభ, శాసన మండలిని ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగ�
సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి పుదుచ్చేరి, మే7: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఏఐఎన్ఆర్సీ నేత ఎన్ రంగస్వామి ప్రమాణాన్ని స్వీకరించారు. శుక్రవారం నాడిక్కడ రాజ్నివాస్లో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి�
టీకా వేసుకోవాలి | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల అధ్యాపకులు, సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. యూనివర్సిటీల ఉపకులపతులు, ఉన్నత విద్యాశాఖ అధికారులతో శుక్రవా
భద్రాద్రి జిల్లా పూసుకుంట గ్రామస్తులతో గవర్నర్హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ)/ దమ్మపేట/దమ్మపేట రూరల్: ‘ట్రాక్టర్, ఎడ్లబండి వెళ్లగలిగే దారి మాత్రమే ఉన్న గ్రామానికి అంబులెన్స్ ఎలా వస్తున్నది?’ �
ఆహార ఉత్పత్తుల్లో మంచి ఫలితాలు సాధించాం ఎస్కేఎల్టీఎస్హెచ్యూ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవసాయ యూనివర్సిటీ : ఆహార ఉత్పత్తుల్లో మంచి ఫలితాలు సాధించామని గవర్నర్ తమిళిసై సౌందరరాజ�
మంత్రి ఈటలతో గవర్నర్ తమిళిసై రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వాకబు 4 సూత్రాలతో వైరస్ నుంచి రక్ష:మంత్రి ఈటల హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ)/అమీర్పేట్: రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రత్యేకం
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని బీబీనగర్ వద్ద ఎయిమ్స్ ఏర్పాటు చేసి నేటికి ఏడాది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ తమిళ