తెలంగాణ అంటేనే తెగింపు.. త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం..రాష్ట్ర ఏర్పాటు కోసం సుదీర్ఘ పోరాటం చేసి ఆ ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. అటువంటి చరిష్మా కలిగిన నాయకుడు తన పనితనంతో ఎవరిచేతనైనా జై �
రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సిఫారసుతో గురువారం పట్నం మహేందర్రెడ్డితో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రమాణం చేయించారు. అంతకుముందు
వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ పెద్దమనస్సుతో ‘ఆర్టీసీ విలీనం’పై నిర్ణయం తీసుకున్నా గవర్నర్ తమిళిసై మాత్రం కాలయాపన చేస్తూ బిల్లు ఆమోదానికి మోకాలడ్డడంపై కార్మికులు గరంగరమవు�
ఆర్టీసీ కార్మికులు యుద్ధం ప్రకటించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విలీన బిల్లుకు మోకాలడ్డడంపై ఆగ్రహోదగ్రులయ్యారు.న్యాయ సలహా పేరిట కాలయాపన చేస్తుండడంపై మండిపడ్డారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మ�
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంపై ఆర్టీసీ కార్మికులు మండిపడ్డారు. గవర్నర్ వైఖరికి నిరసనగా టీఎంయూ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు కద
TSRTC | టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్ర గవర్నర్ పూటకో కొర్రీ పెడుతున్నారు. ఒకవైపు తాను కార్మికుల పక్షపాతినని చెప్పుకొంటూనే మరోవైపు వారి ఆశలపై నీళ్లు చల్లుతు�
ప్రగతి రథ చక్రాలకు కొద్దిసేపు బ్రేక్ పడింది. బస్ భవన్లో ఉండాల్సిన ఆర్టీసీ ఉద్యోగులు రాజ్భవన్కు కదం తొక్కారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇచ్చిన బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలుపకపోవడం
మార్చి 2022లో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నివేదికను భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బుధవారం రాష్ట్ర ప్రభుత్వంతోపాటు గవర్నర్కు సమర్పించినట్టు ఆడిట్ కార్యాలయం బుధవారం ఓ �
రాష్ట్ర ప్రభుత్వంపై రాజ్భవన్ వింత వైఖరి మరోసారి బయటపడింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్.. బాధ్యతాయుతంగా వ్యవహిరించడంలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల విస్తృత
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ త్వరగా క్లియర్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. రాజ్యాంగంలోని 200 (1) అధికరణ ప్రకారం ‘సాధ్యమైనంత త్వరగా..’ అనే అంశాన్ని గుర్తించాలని హితవుపలికింది. గవర్నర్ల
యూనివర్సిటీల్లోని ఖాళీల భర్తీకి సీఎం కేసీఆర్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకొస్తే.. ఆ బిల్లును కూడా గవర్నర్ ఏడు నెలలుగా ఆపారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
తెలంగాణ చట్టసభలు ఆమోదించిన బిల్లులపై సంతకం చేయకుండా ఆ రాష్ట్ర గవర్నర్ చేస్తున్న కాలయాపనకు కారణాలు తెలుపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని పేర్కొంది.