TS Govorner Tamilisai | తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయించారు. హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. తమిళనాడు రాజధిని చెన్నైలోని (Chennai) తన నివాసంలో సంక్రాంతి (Sankranti) వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Tirumala | కొత్త ఏడాది సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు కలియుగదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని (Tirupati Balaji Temple) దర్శించుకున్నారు.
రాష్ట్ర శాసనమండలి, శాసనసభ సంయుక్త సమావేశం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నది. ఉభయలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం ఉంటుంది. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్రెడ్డి
గవర్నర్లు ఇటీవలి కాలంలో తరచుగా వార్తలకు ఎక్కుతున్నారు. వారి వ్యవహార శైలి, తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. అయితే ఇది అన్ని రాష్ర్టాల్లో కాదు. కేవలం కేంద్రంలోని పాలక పక్షమైన బీజేపీ అధికారం�
విజయానికి ఎలాంటి దగ్గరి దారులు ఉండబోవని, శ్రమ, పట్టుదల ద్వారానే విజయతీరాలకు చేరుకోవాలని అడోబ్ సీఈవో శంతను నారాయణ్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవం మంగళవారం ఠాగూర్ ఆడిటోరియంలో నిర�
కిమ్స్ హాస్పిటల్స్, యూపీఐఏల సంయుక్త సహకారంతో సికింద్రాబాద్ కిమ్స్ దవాఖాన ప్రాంగణంలో యూరో గైనకాలజీ రంగంలో వస్తున్న అత్యాధునిక చికిత్స పద్ధతులపై మూడు రోజుల సదస్సు శనివారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్�
దాసోజు శ్రవణ్ సేవలను గుర్తించి ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే, గవర్నర్ సాకులు చూపుతూ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడంపై సర్వత్రా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.
ఫక్తు రాజకీయ కుయుక్తులు పన్నుతున్న గవర్నర్ తమిళిసై బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షించిన రాష్ట్ర
Khairatabad Ganesh | భక్త జన కోటికి కొంగు బంగారమైన ఖైరతాబాద్ గణేశుడు కొలువుదీరాడు. ఈ ఏడాది కొత్త రికార్డును నెలకొల్పుతూ 63 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించడం విశేషం కాగా, శ్రీ దశ మహా విద్యా గణపతిగా భక్తులక