‘ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని’ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘంటాపథంగా చెప్పినమాట అక్షరాల నిజం. ఆ దిశగానే అంకుర సంస్థలకు అనుకూల వాతావరణం నెలకొల్పడానికి ప్రభు
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ), టీ హబ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంగళవారం హైదరాబాద్ రాయదుర్గం ఐటీ కారిడార్లోని టీ హబ్లో ఈ ఒప్పందంపై ఇరు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశా
ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లకు అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో టీ-ఇంక్యుబేటర్స్, �
టీ హబ్ వేదికగా మంగళవారం జరిగిన రోబోటిక్ ప్రేమ్ వర్క్ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుమారు 10 రకాల రోబోలు సందడి చేశాయి. అతిథులకు ఆహ్వానం పలకడం, చేతిలో రోబో ఫ్రేమ్ వర్క్ పత్రాలను తీసుకువచ్చి
హైదరాబాద్లో నాలుగు రోజులు జరిగిన జీ20 సమావేశాలు బుధవారం ముగిశాయి. ‘డిజిటల్ ఎకానమీ వరింగ్ గ్రూప్(డీఈడబ్ల్యూజీ) రెండో విడత సమావేశంలో జీ20 సభ్యదేశాలతోపాటు 8 ఆహ్వానిత దేశాలు, 5 అంతర్జాతీయ సంస్థలు, ఒక ప్రాంత�
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, నిర్వహణ, భవిష్యత్ టెక్నాలజీలను ప్రోత్సహించేందుకుగాను బెంగళూరులో ఈవీ ఎక్స్ఫోను నిర్వహిస్తున్నది టీ-హబ్. మే 26 నుంచి 28 వరకు బెంగళూరు వేదికగా అతి పెద్ద ఎక్స్పో నిర్వహిస్తున్నద�
రియల్ ఎస్టేట్ సేవలను అందరికి అందుబాటులోకి తీసుకురావడంలో ఫ్రాక్స్పేస్ స్టార్టప్ కీలకంగా వ్యవహరిస్తున్నదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నత్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని టీ - హబ్లో శనివారం ఫ్
ప్రపంచంలోనే నూతన ఆవిష్కరణలకు అతిపెద్ద కేంద్రమైన టీ-హబ్ను మహారాష్ట్ర మాజీ మంత్రి, వర్లీ ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే మంగళవారం సందర్శించారు. అనంతరం థాక్రే రాష్ట్ర మంత్రి కేటీఆర్తో టీ హబ్లో సమావేశమయ్యారు.ట�
2 లక్షలకుపైగా శాంపిల్స్.. 7 లక్షలకుపైగా ఫ్రీ టెస్టులు.. వీటి విలువ అక్షరాలా 17కోట్లకుపైనే.. ఇది కరీంనగర్ టీహబ్ ఘనత! జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ పేదలకు వ�
స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటైన టీ హబ్ దూసుకుపోతున్నది. ఇందుకు ప్రత్యేకంగా ‘ల్యాబ్ 32’ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తున్నది.
మన ముందుతరం భారత స్వాతంత్య్రం కో సం కొట్లాడింది.. మా తరం తెలంగాణ కోసం పోరాడాం.. ఇప్పుడు మీ తరం 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడండి’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విద్యార్థినులకు కర్తవ్య బోధ చేశారు.