టీ-హబ్లో రిక్రూట్మెంట్ డ్రైవ్ను నిర్వహిస్తున్నామని టీ-హబ్ ప్రతినిధులు తెలిపారు. వివిధ అంశాల్లో నిపుణులను నియమించుకునేందుకు ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ డ్రైవ్ను చేపట్టినట్టు చెప్పారు.
ప్రైవేట్ ఈక్విటీ, ఏంజిల్ ఫండ్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏర్పాటు చేసిన మాగ్నిఫిక్ సెక్యూరిటీస్ టీ-హబ్తో ఒప్పందం చేసుకున్నది.
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించినప్పుడే.. ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని పలు రంగాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించిన ప్రముఖులు వ్యాఖ్యానించారు. టీ హబ్ వేదికగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, ఐటీ శా�
KTR | హైదరాబాద్ : ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం దూసుకుపోతోందని, ఈ రంగంలో ఎంతో పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీ హబ్లో ఐటీ శాఖ 9వ వార్షిక నివేదికను మంత్ర�
T Hub | ఏరోస్పేస్ రంగంలో మన స్టార్టప్లను ప్రోత్సహించేందుకుగాను ఈ రంగం లో ప్రపంచ దిగ్గజ సంస్థగా ఉన్న కొలిన్స్ ఏరోస్పేస్తో టీహబ్ జట్టుకట్టింది. దేశంలో అతి పెద్ద ఇన్నోవేషన్స్ ఇంక్యుబేటర్ అయిన టీహబ్లో
‘ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని’ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘంటాపథంగా చెప్పినమాట అక్షరాల నిజం. ఆ దిశగానే అంకుర సంస్థలకు అనుకూల వాతావరణం నెలకొల్పడానికి ప్రభు
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ), టీ హబ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంగళవారం హైదరాబాద్ రాయదుర్గం ఐటీ కారిడార్లోని టీ హబ్లో ఈ ఒప్పందంపై ఇరు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశా
ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లకు అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో టీ-ఇంక్యుబేటర్స్, �
టీ హబ్ వేదికగా మంగళవారం జరిగిన రోబోటిక్ ప్రేమ్ వర్క్ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుమారు 10 రకాల రోబోలు సందడి చేశాయి. అతిథులకు ఆహ్వానం పలకడం, చేతిలో రోబో ఫ్రేమ్ వర్క్ పత్రాలను తీసుకువచ్చి
హైదరాబాద్లో నాలుగు రోజులు జరిగిన జీ20 సమావేశాలు బుధవారం ముగిశాయి. ‘డిజిటల్ ఎకానమీ వరింగ్ గ్రూప్(డీఈడబ్ల్యూజీ) రెండో విడత సమావేశంలో జీ20 సభ్యదేశాలతోపాటు 8 ఆహ్వానిత దేశాలు, 5 అంతర్జాతీయ సంస్థలు, ఒక ప్రాంత�
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, నిర్వహణ, భవిష్యత్ టెక్నాలజీలను ప్రోత్సహించేందుకుగాను బెంగళూరులో ఈవీ ఎక్స్ఫోను నిర్వహిస్తున్నది టీ-హబ్. మే 26 నుంచి 28 వరకు బెంగళూరు వేదికగా అతి పెద్ద ఎక్స్పో నిర్వహిస్తున్నద�