రిసోర్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ (Hyderabad) ఎదిగిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ప్రపంచంతో పోటీపడే సత్తా మనకు ఉందని చెప్పారు. ట్యాలెంట్ ఉన్న పిల్లలకు మనదేశంలో కొరతలేదని తెలిపారు.
పెద్దపల్లి జిల్లా ప్రజలకు మరిన్ని సర్కారు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్కానింగ్, పరీక్షల కోసం వేలాది రూపాయలు వెచ్చించాల్సిన పనిలేకుండా జిల్లా కేంద్రంలో ఒకటి కాదు.. రెండు కాదు, ఏకంగా 134 రకాల రక్త,
అభివృద్ధి చెందుతున్న కొత్త టెక్నాలజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంతో ప్రత్యేకమైంది. ప్రతి రంగంలోనూ ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. తాజాగా ఐటీ కంపెనీలు ఏఐ టెక్నాలజీ ఉత్పాదక రంగానికి అవసరమ�
టీ-హబ్, అపోలో టైర్స్ జట్టు కట్టాయి. ఇరు సంస్థలు కలిసి ఓపెన్ ఇన్నోవేషన్పై పనిచేయనున్నాయి. అపోలో టైర్స్ నాయకత్వం ఇటీవల టీ-హబ్ను సందర్శించిందని, ఇక్కడి స్టార్టప్ కార్యకలాపాలపై ప్రత్యేకంగా అధ్యయనం చే
ఆటోమొబైల్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్న స్టార్టప్లను ప్రోత్సహించేందుకు టీ-హబ్, రెనో నిస్సాన్ చేతులు కలిపాయి. ఈ మేరకు టీ-హబ్లో రెనో నిస్సాన్ టెక్నాలజీ, బిజినెస్ సెంటర్ ఇండియా ఎండీ దేబాషిష�
టీ-హబ్లో రిక్రూట్మెంట్ డ్రైవ్ను నిర్వహిస్తున్నామని టీ-హబ్ ప్రతినిధులు తెలిపారు. వివిధ అంశాల్లో నిపుణులను నియమించుకునేందుకు ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ డ్రైవ్ను చేపట్టినట్టు చెప్పారు.
ప్రైవేట్ ఈక్విటీ, ఏంజిల్ ఫండ్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏర్పాటు చేసిన మాగ్నిఫిక్ సెక్యూరిటీస్ టీ-హబ్తో ఒప్పందం చేసుకున్నది.
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించినప్పుడే.. ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని పలు రంగాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించిన ప్రముఖులు వ్యాఖ్యానించారు. టీ హబ్ వేదికగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, ఐటీ శా�
KTR | హైదరాబాద్ : ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం దూసుకుపోతోందని, ఈ రంగంలో ఎంతో పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీ హబ్లో ఐటీ శాఖ 9వ వార్షిక నివేదికను మంత్ర�
T Hub | ఏరోస్పేస్ రంగంలో మన స్టార్టప్లను ప్రోత్సహించేందుకుగాను ఈ రంగం లో ప్రపంచ దిగ్గజ సంస్థగా ఉన్న కొలిన్స్ ఏరోస్పేస్తో టీహబ్ జట్టుకట్టింది. దేశంలో అతి పెద్ద ఇన్నోవేషన్స్ ఇంక్యుబేటర్ అయిన టీహబ్లో
‘ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని’ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘంటాపథంగా చెప్పినమాట అక్షరాల నిజం. ఆ దిశగానే అంకుర సంస్థలకు అనుకూల వాతావరణం నెలకొల్పడానికి ప్రభు
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ), టీ హబ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంగళవారం హైదరాబాద్ రాయదుర్గం ఐటీ కారిడార్లోని టీ హబ్లో ఈ ఒప్పందంపై ఇరు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశా