మహాత్మాగాంధీ 1910-1946 మధ్య కాలంలో తెలుగు రాష్ర్టాల్లో పలుమార్లు పర్యటించారు. హైదరాబాద్లో హరిజనోద్ధరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1927 ఏప్రిల్ 7న హైదరాబాద్లో జరిగిన భారీ బహిరంగ సభకు మహాత్మాగాంధీ విచ్చేశారు.
నేటి నుంచి 3 లక్షల మొక్కల పెంపకం ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య పిలుపు రవీంద్రభారతి, ఆగస్టు 9: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతిఒక్కరూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని, దేశ సమ
కండ్లెదుట జరుగుతున్న అన్యాయాలను ఆయన చూస్తూ ఊరుకోలేదు. ప్రజలకు ధైర్య సాహసాలు నూరిపోసి స్వాతంత్య్ర సంగ్రామానికి సిద్ధం చేశారు. హైదరాబాద్ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి పోరుబావుటాగా నిలిచారు.
స్వయంగా అందజేసిన మంత్రులు విద్యార్థుల కోసం ‘గాంధీ’ సినిమా వేడుకల పై మంత్రుల సమీక్షలు అట్టహాసంగా 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 9: స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా కొన�
బరార్ సుబేదార్ అయిన రాజా మహీపత్రామ్ తొలితరం తిరుగుబాటుదారుల్లో ఒకడు. నిజామ్లకు అత్యంత సన్నిహితుడు. బ్రిటిష్ పాలనకు బద్ధ్ద వ్యతిరేకి. సంస్థానం పశ్చిమ ప్రాంత సైన్యాలు ఇతని ఆధీనంలో ఉండేవి.
మన జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ అని అందరికీ తెలుసు. ఆ గీతం పూర్తికాగానే చెప్పే ‘జైహింద్' నినాద సృష్టికర్త మన హైదరాబాదీ అబిద్ హసన్ సఫ్రానీ అని ఎంతమందికి తెలుసు. ‘జై హింద్' అనేది ‘హిందూస్థాన్కు
మహమ్మద్ అలీ జిన్నా 1919 ఏప్రిల్లో ఓ కేసులో వాదించేందుకు హైదరాబాద్ వచ్చారు. అప్పటికే జాతీయ నాయకునిగా ఆయనకు మంచి పేరుంది. ఆయన రాక సందర్భంగా నగరంలోని పెద్దలు ఓ ఉపన్యాసం ఏర్పాటు చేశారు.
15 రోజుల పాటు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురాలి ప్రతి పౌరుడిలో దేశభక్తిని పెంపొందించాలి మహనీయుల చరిత్రను భావి తరాలకు తెలుపాలి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ చారిత్రక ఘట్టం హైదరాబాద్ ప్రజల్లోనూ ఆనందాన్ని కలిగించింది. కొందరు పంద్రాగస్టు వేడుకలను జరుపుకోవాలని ఉత్సాహంగా ఉన్నారు.
ఆంగ్ల, ఉర్దూ భాషల పత్రికలు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ సంస్థాన ప్రజలకు పరిచయమయ్యాయి. 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన వార్తలు హైదరాబాద్ నగరంలో వాల్ పోస్టర్ల రూపంలో దర్శనమిచ్చేవి. తెలుగు ప
ఊరూరా జాతీయ పతాకాల పంపిణీ మహాత్మా గాంధీ చిత్ర ప్రదర్శన వీక్షించిన ప్రజాప్రతినిధులు, విద్యార్థులు గాంధీజీ సేవలను కొనియాడిన వక్తలు షాద్నగర్టౌన్, ఆగస్టు 9 : భారత స్వాతంత్య్ర సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మర
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రతి ఒక్కరూ గాంధీ సినిమా చూడాలి కొడంగల్, ఆగస్టు 9 : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం ఆదేశాల మేరకు వజ్రోత్సవాలను పండుగ వాతావరణంలో జ