దేశ స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సందర్భమది. 1931లో మహారాష్ర్టలోని నాగ్పూర్కు దగ్గరలోని చాందా ప్రాంతంలో గాంధీజీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి వెళ్లొద్దని ఇక్కడి సర్కారు ఆంక్షలు విధించ�
జలియన్వాలాబాగ్ ఘోరకలి దేశప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రగిల్చింది. స్వాతంత్య్ర పోరాటాన్ని కీలక మలుపు తిప్పిన ఆ ఘటన గురించి మనదేశ ప్రజలకు తెలిసినంతగా అప్పట్లో బ్రిటిష్ ప్రజలకు తెలియదు. ఆ పని ఓ బ్రిటి�
హైదరాబాద్లో 1921 నవంబర్ 11, 12వ తేదీల్లో నిజాం రాజ్య సాంఘిక సంస్కరణల మహాసభ జరిగింది. మహర్షి కార్వే ఈ సభకు అధ్యక్షత వహించారు. సభాకార్యక్రమాలు ఎక్కువగా ఉర్దూ,
బతకాలన్న కోరిక సహజంగానే ఉండాలి నాలో. ఆ ఉద్దేశాన్ని మనసులోనే దాచుకోదలచుకోలేదు. అయితే , జీవించాలంటే నా దొక షరతు. ఖైదీగా, బంధనాల్లో బతకాలని లేదు. దేశం కోసం,
అట్టహాసంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ ఎమ్మెల్యేల చేతులమీదుగా అందజేత ఉమ్మడి జిల్లాకు 4.23లక్షల జెండాలు రాక వన మహోత్సవంలో నాటుకున్న 2.96లక్షల మొక్కలు 71 ఫ్రీడమ్ పార్కులు ప్రారంభం
వనమహోత్సవం విజయవంతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1.77లక్షల మొక్కల నాటేందుకు ప్రణాళికలు ఒక్క రోజే 3.18లక్షలు మొక్కలు నాటింపు నల్లగొండ, ఆగస్టు 10 : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం బుధ�
రజాకార్లతో పోరాడుతూనే జాతీయ జెండాను సమున్నతంగా నిలిపిన సాహసవీరులు స్వేచ్ఛా పిపాసుల పోరాటాలతో పులకించిన మంజీర తీరం స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పరితపించిన యోధులెందరికో నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతం
ఉచిత పథకాలను కేంద్రం ఇవ్వొద్దనడం బాధాకరం నూతన విద్యుత్ సవరణ చట్టం అనాలోచితం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తానే పోటీ చేస్తానని స్పష్ట
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రతిఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలి మహనీయులను స్మరించుకుంటూ దేశకీర్తిని ప్రపంచానికి చాటాలి ఫ్రీడం పార్కులో మొక్కలు నాటిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్, ఆగస్టు 10 : స
ఉమ్మడి జిల్లాలో మొక్కలు నాటి స్ఫూర్తి నింపిన రప్రజాప్రతినిధులు కొనసాగుతున్న ఇంటింటికీ జెండాల పంపిణీ భారీ త్రివర్ణ పతాకాలతో స్వాతంత్య్ర సమరయోధులను స్మరిస్తూ ర్యాలీలు దేశభక్తిని చాటిచెప్పేలా విస్తృత�
మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో హరితోత్సవం పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి ఫ్రీడం పార్కుల ఏర్పాటు ఆకట్టుకున్న 75 అక్షర ఆకృతిలో మొక్కల పెంపకం కరీంనగర్, కొత్తపల్లిలో పాల్గొన్న మంత్రి గంగుల మానకొండూర్, తిమ్మ
జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఉత్సాహంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు కార్పొరేషన్, ఆగస్టు 10: నగరంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బల్దియా ఆధ్వర్యంలో జాతీయ జెండాల పం�