హైదరాబాద్ నడిబొడ్డున గాంధీజీకి గుర్తుగా ‘జ్ఞాన మందిర్’ను 1974, అక్టోబర్ 2న ప్రారంభించారు. ఈ మందిర్ను ‘సర్వోదయ విచార్ ప్రచార ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. 1951-52లో హైదరాబాద్ను సందర్శించిన ఆచార�
సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా బస్సు రవాణా సేవలను ప్రత్యేకంగా అందిస్తున్నది. టీఎస్ ఆర్టీసీ ఈ నెల 13న సాయంత్రం నాలుగు గంటలకు ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ బస్ పరేడ�
నీరటి తన్విరాజు శంషాబాద్ రూరల్, ఆగస్టు 12 : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ల పిలుపుమేరక�
వజ్రోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చర్లపల్లి, ఆగస్టు 12 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఎన్ఎఫ్సీ సీఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ రాహుల్సింగ్ గౌతమ్, అ�
జెడ్పీ చైర్పర్సన్ సరిత ఉత్సాహంగా ఫ్రీడమ్ 2కే రన్ గద్వాల, ఆగస్టు 11: స్వాంతత్య్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను స్మరించుకుని చరిత్రలో నిలిచిపోయే విధంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని జెడ్పీ చైర్పర్సన్ సర
హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ సంస్థ ప్రారంభం తర్వాతే ఇక్కడ స్వాతంత్య్రోద్యమం ఊపందుకున్నదని మనకు ఇప్పటివరకూ తెలుసు. కానీ, జాతీయతా స్ఫూర్తికి 19వ దశకంలోనే బీజాలు పడ్డాయి. 1885లో కాంగ్రెస్ సంస్థ ఏర్పాటున
లగాన్ సినిమాలో బ్రిటిష్ వాడు పన్ను పెంచితే రైతుల జీవితాలు అతలాకుతలం కావడం గురించి చూపించారు. లగాన్ అంటే పన్ను లేదా సుంకం అని అర్థం. అసలే అంతంత మాత్రం దిగుబడితో ఈడ్చుకువస్తున్న రైతుకు అది దెబ్బ మీద దెబ�
‘గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుచుకునే దాదాబాయి నౌరోజీ 1825, సెప్టెంబర్లో ముంబయిలో పార్శీ కుటుంబంలో జన్మించారు. బ్రిటన్ పార్లమెంట్కు ఎన్నికైన మొదటి భారతీయ సభ్యుడిగా పేరుపొందారు. ఎల్ఫిన్స
స్వాతంత్య్రానికి ముందు రోజుల్లో హైదరాబాద్ దక్కన్లో ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశాలు చాలా తక్కువ. అందువల్ల ఉన్నత విద్య కోసం సంపన్న కుటుంబాల పిల్లలు విదేశాలకు పోయి చదివేది. ఐరోపా దేశాల్లో చదువు కోసం పో�
గుప్పెడు మందితో కదిలి, కోట్లాది మందిని కదిలించిన చరిత్ర దండి యాత్రది. సత్యమే మా ఆయుధమంటూ సాగిన సత్యాగ్రహ యాత్ర, శాసనోల్లంఘనమై స్వతంత్ర భారతానికి బాటలేసింది. ఉప్పు రాజేసిన రాజకీయం దావానలమై దేశమంతా అంటుకు
ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహణ 16న సామూహిక జాతీయ గీతాలాపన పాఠశాలల్లో యాంటి డ్రగ్స్ ప్రతిజ్ఞ వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావు హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల ము�
జాతీయ పతాకాలతో పరుగులు త్యాగధనుల స్మరణతో ఫ్రీడం రన్ పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు వైభవంగా స్వతంత్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 11: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొన�
గాంధీజీ మహాభారతంలో శ్రీకష్ణునిలాగే ‘ఆయుధమున్ ధరింప’ అని శపథం చేశారు. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింసా, సత్యాగ్రహమనే రెండు సరికొత్త ఆయుధాలతో గడగడలాడించారు.