భారత రాజ్యాంగ సభ 1949 నవంబరు 26న భారత రాజ్యాంగ ముసాయిదాను ఆమోదించింది. నూతన రాజ్యాంగ ప్రతిపై 1950 జనవరి 24న రాజ్యాంగ సభ సభ్యులు సంతకాలు చేశారు. కానీ, రెండు రోజుల తర్వాత.. జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిం�
ఖిలాఫత్ ఆందోళన హైదరాబాద్ సంస్థానంలో జాతీయవాదాన్ని రగిలించింది. హిందూ, ముస్లింల ఐక్యతకు దోహదపడింది. జాతీయోద్యమంలో ముస్లింలు మరింత పాల్గొనేలా ప్రేరణ కల్పించింది. మొత్తంగా స్వాతంత్య్రోద్యమం ఉధృతమయ్యే
ప్రేమ, శాంతి, అహింస ద్వారా విముక్తి సాధించవచ్చని గాంధీకి టాల్స్టాయ్ ఉద్భోధించారు. రాజకీయ పోరాటాలకు కొత్త మార్గం చూపిన గాంధీకి ఓ లేఖ ఓనమాలు నేర్పింది. తన భవిష్యత్నే కాదు ప్రపంచాన్నే మార్చేసింది. భారతద�
గాంధీజీ మోకాళ్ల మీదకు ఎగగట్టిన పంచె మాత్రమే ధరించేవారు. సదరు ఆహార్యాన్ని ఉద్దేశించి బ్రిటిష్ నాయకుడు చర్చిల్ ‘హాఫ్ నేక్డ్ ఫకీర్’ (అర్ధనగ్న ఫకీర్) అని గాంధీజీని తూలనాడడం అందరికీ తెలిసిందే. తర్వా
వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకూ, యావత్ భారతజాతికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి భారతీయుని హృదయం ఉప్పొంగిపోయే విశిష్ట సందర్భమిది. ర�
Jaha hey 2.0 | దేశ స్వాతంత్య్ర దినం వజ్రోత్సవం వేళ ‘జన గణ మన’ గేయంలోని ఐదు చరణాలను దేశ ప్రజలందరికీ తెలిసేలా అంబుజా నెవాటియా గ్రూప్ చిరు ప్రయత్నం చేసింది. జయ హే 2.0 పేరుతో వీడియోను...
Turrebaz Khan | హైదరాబాద్ నగరంలో సిపాయీల తిరుగుబాటు అనగానే వెంటనే గుర్తుకువచ్చే పేరు తురేబాజ్ ఖాన్. మరికొంతమంది తిరుగుబాటుదార్లతో కలసి ఖాన్ హైదరాబాద్లో బ్రిటిష్ రెసిడెంట్ మేజర్ డేవిడ్సన్కు...
Subhash Chandra bose | తొలిదశ భారతీయ విప్లవకారుడు రశ్ బిహారీ బోస్. కెప్టెన్ మోహన్ సింగ్ 1942లో భారత జాతీయ సైన్యం (ఐఎన్ఏ) ఏర్పాటుచేశారు. దానికి సుభాష్ చంద్ర బోస్ 1943 అక్టోబర్ 21న పునరుజ్జీవం...
Indian Flag evolution | భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న స్వరాజ్ పతాకాన్నే భారత జాతీయ పతాకంగా స్వీకరించింది. అయితే చిన్నమార్పు చేసింది. మధ్యలో తెలుపు రంగులో చరఖా స్థానంలో అశోకుడి ధర్మచక్రాన్ని...
Andaman Cellular Jail | సెల్యులార్ జైలు 1906లో అందుబాటులోకి వచ్చింది. అలీపూర్ బాంబ్ కేసు, నాసిక్ కుట్ర కేసు, లాహోర్ కుట్ర కేసు, బనారస్ కుట్ర కేసు, చిట్టగాంగ్ ఆయుధాగారంపై దాడి కేసు, ఢాకా కుట్ర కేసు వగైరా కేసులు, మలబారు
Jana Gana Mana | ‘జనగణమన’ను భారతదేశ జాతీయగీతంగా రాజ్యాంగ సభ 1950 జనవరి 24న అధికారికంగా స్వీకరించింది. జాతీయగీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకండ్లు తీసుకుంటే, తగ్గించిన భాగాన్ని పాడటానికి 20 సెకండ్లు పడుతుంది.
మహాత్ముడి పిలుపుతో స్వతంత్ర పోరాటంలో ఖాదీ తయారీ, చరఖా ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అప్పటి కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లిలో ఖాదీ తయారీ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది.
Indigo Revolution | బ్రిటిష్ నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా బెంగాల్లో నీలిమందు విప్లవం జరిగింది. 18వ శతాబ్దం తొలినాళ్లలో బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం మొదలైంది. అక్కడి వస్త్ర పరిశ్రమకు...