“మన జాతి జీవితంలో ఈ సమ్మె ఓ చరిత్రాత్మక ఘటన. ఈ రోజు సైనికుల రక్తం, సామాన్యుల రక్తం ఒక ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పారింది. సైనిక సేవలో ఉన్న మేము దీనిని ఎప్పుడూ మరచిపోము. మా సోదరులు, సోదరీమణులైన మీరూ దీనిని ఎప్ప
భారత జాతీయోద్యమంలో ఆ హత్య ఓ సంచలనం. దేశ యువతలో కొత్త ఉత్తేజాన్ని నింపిన సంఘటన. నాసిక్ కలెక్టర్ జాక్సన్ను హైదరాబాద్ సంస్థానంలోనిసీక్రెట్ సొసైటీ సభ్యుడు అనంత లక్ష్మణ్ కన్హెరె తుపాకీతో కాల్చి చంపడం �
కొండలు, వరిపొలాలతో అందంగా కనిపించే ఆ కుగ్రామం వెనుక బ్రిటిషర్లకు ఎదురుతిరిగిన పోరాట చరిత్ర ఉన్నది. అధిక పన్నులను వ్యతిరేకిస్తూ సొంత సర్కారు ఏర్పాటు చేసుకున్న సాహసోపేత గ్రామమది. కర్ణాటకలోని శివమొగ్గ జి�
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సాహస నారి.. గులాబ్ కౌర్. గదర్ వీరులతో చేయి కలిపి సాయుధ పోరుకు సిద్ధపడి, కుటుం బ జీవితాన్ని త్యాగం చేసింది. జైల్లో బ్రిటిష్ సైనికుల చిత్రహింసలకు బలైపోయింది.
Minister Harish Rao | భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అ�
‘నేను న్యాయమూర్తిని.. కసాయిని కాద’ని బ్రిటిషర్ల ముఖంపై చెప్పేశాడు. ‘నేటి ఘటనలతో నాకెలాంటి సంబంధమూ లేదు. వీటి పర్యవసానాలకూ నాకు సంబంధం లేదు. కాబట్టి వాటికి నేను బాధ్యత వహించను’
సంప్రదాయ గుజరాతీ వస్త్రధారణతో మదురై నగరంలో అడుగుపెట్టిన గాంధీజీ తెల్లవారే సరికి మారిపోయారు. ఓ పేదరైతులా దర్శనమిచ్చారు. సెప్టెంబరు 22, 1921 రాత్రి ఏం జరిగింది? గాంధీ ఎందుకు మారిపోయారు?
ప్రపంచంలో ఎక్కడ ఏ ఉద్యమాలు జరిగినా అందులో ప్రసార మాధ్యమాలు కీలక పాత్రను పోషించాయి. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో అనేక పత్రికలు ఉన్నా, అంతకంటే బృహత్తరమైన ఆయుధంగా ఇక్కడి దేశభక్తులు రేడియోను ఎన్నుకున్నారు
అంబరాన్నంటిన వజ్రోత్సవ సంబురం నగరాన్ని అభివృద్ధిలో ముందు నిలుపుతాం స్వాతంత్య్ర వేడుకల్లో నగర మేయర్ సుధారాణి ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు వరంగల్, ఆగస్టు 15 : జిల్లాలో స్వతంత్ర భారత �