‘స్వరాజ్యం నా జన్మహక్కు..ఈ నినాదం వినగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు బాలగంగాధర్ తిలక్. ఉద్యమ రణన్నినాదంగా దీన్ని తిలక్ ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ ఈ నినాదాన్ని సృష్టించింది కాకా బాప్టిస్టా అని తిల
బీహార్లోని చంపారన్ జిల్లాలో పంట సాగుపై ఎస్టేట్లదే నిర్ణయం. నీలిమందు తోటలు సాగు జేసే రైతులను తెల్ల యజమానులు పన్నుల పేరుతో పీక్కుతినేవారు. భూమి పన్నునుంచి పెళ్లి పన్ను దాకా.. ఓ యాభైరకాల పన్నులు వేసేవాళ్�
తన ఆదివాసీలపై దాష్టీకాన్ని చూడలేక బ్రిటిషర్లను ఎదిరించిన విప్లవకారుడు. అమాయకులను అధిక శిస్తుతో వేధిస్తున్న తెల్లవాళ్లపై పోరుబావుటా ఎగరేసిన అడవిబిడ్డ. తన అనుచరులతో కలిసి బ్రిటిష్ కంపెనీ కోశాగారాన్ని
నిడమనూరు, ఆగస్టు 19: నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన దంపతులు యూరప్లోనే అత్యంత ఎత్తయిన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు. చాపల వెంకట్రెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కర్ర విజయలక్ష్మి దంపతులు. స్వతంత్ర �
అమృత్సర్లో మార్షల్లా అమలు అందరికీ తెలుసు. అలాంటిదే మరోచోటా జరిగింది. అది మరుగునపడిన చరిత్ర. శాంతియుతంగా మొదలైన శాసనోల్లంఘన.. గాంధీ అరెస్టుతో తీవ్రమైనరూపం దాల్చి షోలాపూర్లో తిరుగుబాటునే లేవదీసింది.
రైతుల హక్కుల కోసం ప్రస్తుతం దేశమంతటా పోరాటాలు నడుస్తున్నాయి. అయితే, అన్నదాతలకోసం స్వాతంత్య్రోద్యమ కాలంలోనే ఉద్యమాలు నడిపాడు మరాఠా ‘సేనాపతి’ పాండురంగ మహదేవ్ బాపట్. సామాన్యుడి జీవించే హక్కును హరిస్తు�
భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. 1947 ఆగస్టు 15న ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగిరింది. స్వతంత్ర భారత సమాఖ్యలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావాలన్నది భారత జాతీయోద్యమ నాయకుల కోరిక.
సాధారణ గాంధీని మహాత్మునిగా మలిచింది ఆయన ఆచరణ. అయితే, ఆ ఆచరణకు ప్రేరణనిచ్చింది జాన్ రస్కిన్ రచన. ఓ ఆంగ్లేయుడు చిరు కానుకగా ఇచ్చిన పుస్తకం తెల్లారే సరికి గాంధీని మార్చివేసింది! ‘అన్టు దిస్ లాస్ట్' చదవక
పంజాబ్, బెంగాల్ మహరాష్ర్టల్లో తీవ్రమైన అణచివేతకు గురైన సాయుధ బృందాలన్నీ త్రివేణీ సంగమంలా ఉత్తర ప్రదేశ్ను చేరుకున్నాయి. విద్యార్థి యువతను మేల్కొలిపి, సాయుధ పోరును నడిపించాయి. హిందుస్థాన్ సోషలిస్ట్�
కాలాపానీ.. దీన్నే సెల్యులార్ జైలు అని పిలుస్తారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ప్రవాస కారాగారం. స్వాతంత్య్రోద్యమ కాలంలో రాజకీయ ఖైదీలను ప్రధాన భూభాగానికి దూరంగా బహిష్కరించేందుకు బ్రిటిషర్లు ఈ జైలు�
సత్తుపల్లిటౌన్ (ఖమ్మం): అహింసామార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్ముడంటే అతడికి కొండంత భక్తి. అందుకే గాంధీజీకి ఇంట్లోనే గుడికట్టి దేవుడిలా కొలుస్తున్నాడు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ�
తుపాకీ గుండ్లు ఒంటిని చీలుస్తున్నా జెండా వదలని పోరుబిడ్డలు పాట్నా నగరంలో కనిపించే ఈ కాంస్య విగ్రహాలకు గొప్ప చరిత్ర ఉంది. ఈ విగ్రహాల్లో కనిపించే ధోతీ, కుర్తా ధరించిన ఏడుగురూ విద్యార్థులే! డబ్బు ఆరేళ్ల క్�