Warren hastings | ఒకరి మీదికి ఒకరిని ఉసిగొల్పడం ద్వారా వారెన్ హేస్టింగ్స్ తన పోరాటాన్ని కొనసాగించాడు. సంధి కాలంలో ఆంగ్లేయులు తమ దృష్టినంతా మైసూరు పాలకుడు హైదర్ అలీ మీద కేంద్రీకరించారు. పైగా హైదర్తో పోరాటంలో...
Sepoy mutiny | మంగళ్ పాండే అనే సిపాయి పూతపూసిన తూటాలను ఉపయోగించేది లేదని తేల్చిచెప్పాడు. అక్కడున్న అధికారులపై దాడిచేశాడు. ఒకరిని చంపేశాడు కూడా. దాంతో ఆంగ్ల ప్రభుత్వం మంగళ్ పాండేను...
Railways| రైల్వేల అభివృద్ధి కేవలం బ్రిటిష్ వారి ప్రయోజనాల కోసమే జరిగింది. భారతీయుల పన్నులతో నిర్మాణమైన రైల్వేలో ఉద్యోగాల విషయంలో ఎక్కడా భారతీయులకు చోటుండేది కాదు. కేవలం మెకానిక్ ఉద్యోగాలు మాత్రమే...
Lord Wellesley | సైన్య సహకార ఒప్పందానికి లోబడిన భారతీయ పాలకులు ఒక రకంగా చెప్పాలంటే అన్ని అధికారాలను కోల్పోయారు. కేవలం బ్రిటిష్ వారి గొడుగు నీడకు చేరినట్లయింది. అయితే భారతీయ రాజ్యాలపై ఈ ఒప్పందం ఎన్నో దుష్ప్రభావాల
Battle of Plassey |1764లో మొదలైన దోపిడీ పర్వం 200 ఏండ్లు కొనసాగింది. భారతీయుల రక్తం పీల్చి సేకరించిన సొమ్మును.. పత్తి, పట్టు కొనుగోలుకు, కంపెనీ సైన్యాలను పోషించడానికి, కంపెనీ పాలనను పటిష్ఠం చేసుకోవడానికి, గవర్నర్ జనరల్ �
East India company | భారతదేశంలో పోర్చుగీసువారిని అడ్డు తొలగించుకోవడంలో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించింది. ఇండోనేషియాలో మాత్రం ఇంగ్లండ్పై నెదర్లాండ్స్ ఆధిపత్యం చెలాయించింది. దాంతో ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ �
స్వేచ్ఛావాయువులను పీల్చిన దేశ ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. ఆలింగనాలు కొనసాగాయి. చిన్నా పెద్దా.. ఆడ మగ.. పేద ధనిక.. బేధం లేకుండా అందరూ ఢిల్లీ నగరంలో జయధ్వానాలు చేస్త�
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా కాంచీపురం మంగళగౌరి సిల్క్స్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. అత్యంత ప్రత్యేకమైన పట్టు వెరైటీలను కాంచీపురం చేనేత కళ�
ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా జాతీయ జెండాలతో భారీ ర్యాలీలు హాలియా, ఆగస్టు 13 : స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి. శనివారం నాగార్జున సాగ
మారణహోమాన్ని అడ్డుకున్న గఢ్వాలీ సైనికులు.. స్వాతంత్య్రోద్యమంలో మతసామర్యస్యానికి మచ్చుతునక ఖాన్ అబ్దుల్గఫార్ఖాన్.. భారత స్వాతంత్య్రోద్యమం ముద్దు బిడ్డ. కత్తి తిప్పడం తప్ప మరో విద్య తెలియని పష్తూన్�
ఆయన నిజాం రాజవంశపు యువరాజు. బ్రిటిషర్లకు లొంగి పనిచేస్తే రాజభోగాలు అనుభవించేవాడు. కానీ, బ్రిటిషర్ల అరాచకత్వంపై బాణం సంధించాడు. తెల్లవాళ్ల ఆధిపత్యంపై తిరుగులేని పోరాటం చేశాడు. సింహాసన వారసత్వంతోపాటు జీ�
భారీ ఎత్తున ఫ్రీడం ర్యాలీలు పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు గోల్కొండలో పంద్రాగస్టు రిహార్సల్స్ హైదరాబాద్/ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శ�
‘ఈ విశ్వమంతా నాదే. ఈ ప్రపంచమంతా నా కుటుంబంగా భావిస్తాను’ అంటూ ‘విద్వతీ సన్యాసం’ తీసుకున్న తర్వాత వెంకట్రావ్ ఖేడ్గీకర్ ‘స్వామి రామానంద తీర్థ’ నామం స్వీకరించారు. తను సన్యాసం స్వీకరించినది తపస్సు చేసుక�