చిగురుమామిడి, ఆగస్టు 10: దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రతి ఒకరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, ఎస్సై దాస సుధాకర్ పిల
గ్రామాల్లో ఫ్రీడం పార్కుల ప్రారంభంతో పండుగ వాతావరణం పాల్గొని మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం వన మహోత్సవ కార్యక్రమం నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్సాహంగా సాగింది.
National Flag | రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర
హైదరాబాద్ : స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం మొయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (IITA)లో బుధవారం వన మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ అధికారులు, ఇత�
హైదరాబాద్ : ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేసి జాతి సమైక్యత, స్ఫూర్తిని చాటాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్
తహసీల్దార్ పూల్సింగ్ చౌహాన్ విద్యార్థులకు జాతిపిత సినిమా ప్రదర్శన స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 9 : మహత్మగాంధీ తన జీవితాన్ని దేశానికి ఎలా అంకితం చేశారో భావి తరాలు తెలుసుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని త�
జిల్లాలో జాతీయ జెండాల పంపిణీ మహబూబాబాద్ 24వ వార్డులో త్రివర్ణ పతాకాలను అందజేసిన కలెక్టర్ గాంధీ సినిమాను వీక్షించిన విద్యార్థులు పలు చోట్ల దేశభక్తిని చాటేలా కార్యక్రమాలు తొర్రూరులో పోస్టల్ శాఖ ఆధ్వర
రెండో రోజూ ఘనంగా వజ్రోత్సవాలు ఉమ్మడి జిల్లా అంతటా జాతీయ పతాకాల పంపిణీ పలుచోట్ల ఇళ్లకు వెళ్లి ఇచ్చిన కలెక్టర్లు, నేతలు ‘గాంధీ’ చిత్రాన్ని వీక్షించిన విద్యార్థులు ద్విసప్తాహ వేడుకల్లో అందరూ భాగం కావాలని
వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించాలి 22 వరకు పండుగ వాతావరణం కనిపించాలి ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి మంత్రి ఎర్రబెల్లి దయార్రావు జనగామ కలెక్టరేట్లో మువ్వన్నెల పతాకాల పంపిణీ పిల్లలతో కలిసి గాంధ
పంపిణీ చేస్తున్న ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురాలి జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ దుగ్గొండి/ఖానాపురం/రాయపర్తి, ఆగస్టు 9: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా �
అర్ధరాత్రి తాళం పగులగొట్టి పనులు.. బిల్డింగ్ స్వాధీనానికి డైరెక్టర్ యత్నం మరోసారి సీఈవో, ఉద్యోగులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు లీజు ప్రక్రియ ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధం నేడు మేనేజ్మెంట్ కమిటీ అ
సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆకాంక్ష రవీంద్రభారతి, ఆగస్టు 9: రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీ
దేవరుప్పుల, ఆగస్టు 9 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జనగామ జిల్లా దేవరుప్పులకు చెందిన తుడిమిళ్ల మహేంద్రాచారి బియ్యం గింజ సైజులో బంగారంతో త్రివర్ణ పతాకాన్ని తయారుచేశారు. 50 మిల్లీ గ్రాముల బంగారంతో జా
అంబరాన్ని తాకేలా వజ్రోత్సవాల నిర్వహణ కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీలకు సీఎస్ సోమేశ్ ఆదేశం హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి ఇల్లూ జాతీయ స్ఫూర్తితో నిండేలా, స్వతంత్ర భారత వజ్రోత్సవా