పేదరికం ఎంతవరకు దేశంలో ఉంటదో.. అప్పటివరకు ఆక్రందనలు, అలజడులు కొనసాగుతూనే ఉంటాయి. పేదరికాన్ని పూర్తిగా నాశనం చేస్తేనే సమాజానికి శాంతి, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం లభిస్తుంది. ఈ వాస్తవాన్ని ఈ సందర్భంలో మనమందరం �
స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం వెల్లువై సాగిన జాతీయోద్యమంలో దేశభక్తిని చాటే నినాదం.. ‘వందే మాతరం’. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా సాగిన వందేమాతరం స్ఫూర్తి దావానలమై భారత ఉపఖండమంతా విస్తరిస్తూ హైదరాబాద్నూ అ
1857లో దేశవ్యాప్తంగా సిపాయిల తిరుగుబాటు జరిగేందుకు రెండేళ్ల ముందే హైదరాబాద్లో బ్రిటిషర్లపై ఇక్కడి సైనికులు తిరుగుబావుటా ఎగురువేశారు. బొల్లారంలోని సైనిక శిబిరం ఈ తిరుగుబాటుకు వేదికగా నిలిచింది. 1855 సెప్ట
భారత మహిళా మండలిలా ఆంధ్ర మహాసభలోనూ ఆంధ్ర మహిళా మండలి ఏర్పాటు చేశారు. నాలుగో ఆంధ్రమహాసభ 1935 డిసెంబరులో సిరిసిల్లలో జరిగింది. మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన జరిగిన మహాసభల్లోనే ఆయన సతీమణి మాణిక్యమ్మ మహిళా సభక
హైదరాబాద్ సంస్థానంలో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి బోయినపల్లి వెంకటరామారావు (బోవెరా). సెప్టెంబరు 2, 1920న పూర్వపు కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలం (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) తోటప�
CM KCR | విశ్వమానవుడిగా పిలుచుకునే.. మహాత్ముడిని కించపరిచే దురదృష్టకర సంఘటనలు ప్రస్తుతం అందరం చూస్తున్నామని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఐసీసీలో జరిగిన స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించార
CM KCR | ఎన్ని త్యాగాలు.. ఎన్ని పోరాటాలు.. ఆవేదనలతో స్వాతంత్య్రం సిద్ధించింది.. ఆ స్ఫూర్తిని అందరికీ తెలిసేలా వాడవాడలా.. గ్రామగ్రామాన అద్భుతంగా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సంరంభం మళ్లీ విరబూసింది. తెలంగాణ వేదికగా ఆ విరోచిత పోరాటం మళ్లీ కండ్లకు కనిపించింది. తెలంగాణ సర్కార్ ఇవాళ హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో అత్యంత వైభవంగా స్వతంత్ర భారత వజ
CM KCR | స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హెచ్ఐసీసీలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్ర�
బ్రిటిషర్లపై వీరోచిత పోరాటం మాతృభూమి కోసం చిరునవ్వులతో ఉరికొయ్యలను ముద్దాడిన త్యాగం శతాబ్ద కాలంగా ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా భారతీయుల్లో పేరుకుపోతూ వచ్చిన అసంతృప్తి జ్వాల 1857 తిరుగుబాటు రూపంలో చెలర�