చిలుకూరు : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎంఈవో సైదానాయక్ భార్య ఉపాధ్యాయు రాలు మీనాక్షి మరణించడం బాధాకరం అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దూదియాతండాలో సైదానాయక్ కుటు�
కోదాడ : సీఎం సహయనిధి పథకం నిరుపేదలకు వరంలాంటిదని టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో 6 మంది లబ్దిదారులకు రూ. 4.20 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద�
Minister Jagadish reddy | దేశ రక్షణలో యువత భాగమవ్వాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కల్నల్ సంతోశ్ బాబును స్ఫూర్తిగా తీసుకోవాలని యువతీ యువకులకు సూచించారు.
Minister Jagadish Reddy | ప్రతిపక్షాలు క్షుద్ర రాజకీయాలకు తెరలేపుతున్నాయని, రైతులు ఆ ఉచ్చులో చిక్కుకోవద్దని మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం
Minister Jagadish Reddy | జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన సూర్యపేట పట్టణం సుందరీకరణ జరుగుతున్న నేపధ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి కొత్త రోడ్ల ఏర్పాటకు శ్రీకారం చుట్టనున్నారు.
Minister Jagadeesh Reddy | పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.
సూర్యాపేట రూరల్: గుర్తు తెలియన వాహనం ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామ శివారు చందన నర్సింగ్ కళాశాల వద్ద 65వ జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పో�
సూర్యాపేటలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం | జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన సూర్యాపేట
గరిడేపల్లి: ప్రజా జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పుల్లమ్మ ప్రాం తంలో 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.1.50 లక
బొడ్రాయిబజార్: దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత హింస, అశాంతి రోజురోజుకు పెరుగుతున్నదని దానికి ప్రధాన కారణం మతోన్మాద బీజేపీ, ఆర్ఎస్ఎస్లే అని భారత ప్రజాతంత్య్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ ప్రధాన కార
బొడ్రాయిబజార్: అంబాని, ఆధానీల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించే చర్యలకు బీజేపీ ప్రభుత్వం పాల్పడుతున్నదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ అధ్యక్షురాలు మాలిని భట్�
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది మహిళా హక్కుల సాధనలో ఐద్వా పాత్ర అభినందనీయం బొడ్రాయిబజార్: మహిళల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రవేశ పెడుతున్నద ని వాటిన�