తిరుమలగిరి: సీజనల్ వ్యాధుల విషయంల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజినీ అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర పుర పాలక శాఖ మంత్రి కేటీఆర్, సీడీఎంఏ హైదరాబాద్ ఆదేశానుసారం సీజనల్ వ్�
బొడ్రాయిబజార్: శ్రావణమాసం చివరి ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డలో వెలసిన శ్రీశ్రీశ్రీ ఇంద్రవెల్లి ముత్యా లమ్మ అమ్మవారి బోనాల మహోత్సవాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుం�
బొడ్రాయిబజార్: వానకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని ప్రజలంతా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ అన్నారు. ప్రజల ఆరోగ్యాలను దృష్టి�
తిరుమలగిరి: దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళితుల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పధకం ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడని మాజీ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల సామే�
గరిడేపల్లి: ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండ లంలోని అప్పన్నపేట గ్రామంలో రూ.16 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర న
పాలకవీడు: మండలంలోని జాన్పహాడ్ దర్గాలో హుజుర్నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఆదివారం ప్రత్యేక ప్రార్ధ నలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ముజావర్ జానీ ఆయనకు దర్గా సాంప్రదాయ స్వాగతం పలికారు. పూజా �
చివ్వెంల: కలెక్టరేట్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని ఉమ్మడి జిల్లా ఆర్అండ్బీ ఏస్ఈ నర్సింహా నాయక్ అన్నా రు. కుడకుడ శివారులో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా
తిరుమలగిరి: దళితుల పేదరికాన్ని నిర్మూలించటానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు రాష్ట్రంలో అమ లు చేస్తున్నారని ఎంపీపీ స్నేహలత అన్నారు. గురువారం దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి
మోతె: ఐదు రోజుల నుంచి కురుస్తున్నభారీ వర్షాలకు మండల పరిధిలోని నామవరంలో పెద్ద చెరువు అలుగు పోసింది. దాని వరద ప్రభావానికి రోడ్డు తెగిపోయింది. కాగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పరిశ
మేళ్లచెర్వు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు. బుధవారం మండలంలోని రేవూరు ప్�
సూర్యాపేట టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే యావత్ తెలంగాణ ప్రజానీకం ఉందని.. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృధ్ధి తో తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలకు భవిష్యత్ శూన్యంగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గు�
పెన్పహాడ్: ప్రతి ఒక్కరూ తాము నమ్ముకున్న మతాన్ని ప్రేమిస్తూ భక్తిబావం పెంపొందించుకోవాలని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కోరారు. బుధ వారం మండల పరిధిలోని గాజులమల్కాపురంలో ప్రభుత్వం (సీజీఎ�
నేరేడుచర్ల: గత పాలకుల నిర్లక్ష్యంతో హుజూర్నగర్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిస్కరించి భవిష్యత్ తరాలు చెప్పుకొనే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హుజూర్నగర్ ఎమ్మెల్యే �
నేరేడుచర్ల: పాఠశాలకు వచ్చే విద్యార్ధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి అన్నారు. పాఠశాలలను పునః ప్రారంభించిన నేపథ్యంలో మండలంలోని వైకుంఠాపురం గ్రామంలోని �
కోదాడ: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మంగళవారం కోదాడ ప�