Minister Jagadeesh Reddy | పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.
సూర్యాపేట రూరల్: గుర్తు తెలియన వాహనం ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామ శివారు చందన నర్సింగ్ కళాశాల వద్ద 65వ జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పో�
సూర్యాపేటలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం | జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన సూర్యాపేట
గరిడేపల్లి: ప్రజా జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పుల్లమ్మ ప్రాం తంలో 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.1.50 లక
బొడ్రాయిబజార్: దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత హింస, అశాంతి రోజురోజుకు పెరుగుతున్నదని దానికి ప్రధాన కారణం మతోన్మాద బీజేపీ, ఆర్ఎస్ఎస్లే అని భారత ప్రజాతంత్య్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ ప్రధాన కార
బొడ్రాయిబజార్: అంబాని, ఆధానీల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించే చర్యలకు బీజేపీ ప్రభుత్వం పాల్పడుతున్నదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ అధ్యక్షురాలు మాలిని భట్�
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది మహిళా హక్కుల సాధనలో ఐద్వా పాత్ర అభినందనీయం బొడ్రాయిబజార్: మహిళల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రవేశ పెడుతున్నద ని వాటిన�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి మంగళవారం సాయంత్రం ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతూ వచ్చింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిన నేపథ్యంలో ఈనెల 16న గేట్ల ద్వారా నీటి విడుదలన
బొడ్రాయిబజార్: మేదరులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా శనివారం కుడకుడ రోడ్లో ఏర్పాటు చేసిన వెదురు వస
సూర్యాపేట: జిల్లాలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయించి వంద శాతం వ్యాక్సిన్ అయ్యేలా ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నా మని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం హైద్రబాద్ నుంచి పంచాయతీ రాజ్ శాఖ మ
బొడ్రాయిబజార్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో విస్తరణ పనులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి పోస్టాఫీసు వరకు దుకాణాలను తొలగించి రోడ్డును విస్తరించిన మున్సిపల్ అధికారులు ఇప్పుడు పోస్�
హుజూర్నగర్: నూతనంగా ఎంపికైన గ్రామ, పట్టణ కమిటీలు టీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మె ల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హుజూర్నగర్ మున
నేరేడుచర్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల మండలం పరిధిలోని అడవి గ్రామ పంచాయతీ ఆదర్శ్ నగర్ వద్ద ఆదివారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన మెడికల్ విద్యార్