చివ్వెంల: అప్పటిదాకా కండ్ల ముందు ఆడుకొని అల్లారి ముద్దుగా చూసుకున్న చిన్న కొడుకు అంతలోనె అనంత లోకాల కు వెళ్లడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఏవరితరం కాలేదు. ఈ విషాధకర ఘటన మం డలంలోని
అర్వపల్లి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుంది. మండలంలోని జాజిరెడ్డిగూడెం వద్ద మూసీ ఏరు వరద నీటితో పూసి పారుతుంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి మూసీ ప్రాజెక్టులోకి భా�
సూర్యాపేట : సీఎం కేసీఆర్ పాలన దేశానికి రోల్ మోడల్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సూర్యాపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లా�
మద్యం దుకాణం సిబ్బంది దాడిలో వ్యక్తి మృతి | సూర్యాపేట జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకున్నది. కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామంలో మద్యం దుకాణం సిబ్బంది దాడిలో వ్యక్తి మృతి చెందాడు. మద్యం దుకాణం సిబ్బంది, �
డీజిల్ దొంగల ముఠా అరెస్ట్ | సూర్యాపేట జిల్లాలో డీజిల్ దొంగతనానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలోని సభ్యుడి మునగాల పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి కోదాడ డీఎస్పీ రఘు నిందితుడిని మీడియా ఎదు�
అలవాటుగా నేరాలు చేసే వారిపై షీట్స్ నమోదు చేశాం డీజీపీ వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ ఆర్.భాస్కరన్ సూర్యాపేటసిటీ: తెలంగాణ రాష్ట్ర పోలీసు డీజీపీ మహేందర్రెడ్డి జిల్లాల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన�
నడిగూడెం: దళితుల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం మండ ల కేంద్రంలోని కొల్లు కోటయ్య మెమో రియల్ ఫంక్షన్ హాల్లో దళిత ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లా�
సూర్యాపేట : రోడ్డు పనుల్లో నాణ్యతాలోపంపై రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జి. జగదీశ్రెడ్డి ఆర్ అండ్ బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల నాణ్యతాలోపంపై స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో
నేరేడుచర్ల: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలను పునఃప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవే టు పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బుధవా
నడిగూడెం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలతో పల్లెలు పచ్చదనంగా మారుతున్నాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నారాయణపురం(కోడిపుంజులగూడెం) గ్రామంలో �
Accident | సూర్యాపేటలో ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా | సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మంది
బొడ్రాయిబజార్: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావును హైద్రాబాద్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి నారాయణ, అంగన్వాడీ య�
ముమ్మరంగా మూసీ కెనాల్ టూ అంబేద్కర్నగర్ రోడ్డు పనులు హర్షం వ్యక్తం చేస్తున్న అంబేద్కర్నగర్ ప్రజలు బొడ్రాయిబజార్: ఆ వార్డు ప్రజలు ఎన్నో ఏండ్లుగా తమ కాలనీకి ఓ మంచి రోడ్డు కావాలని కంటున్న కలలను తెలంగాణ రా
పారిశుద్య పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మండల అధికారుల వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్ సూర్యాపేట: జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు మాస్కులను సైతం అందుబా