Suryapet: సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాన్పహడ్ దర్గా సమీపంలో జాన్పహడ్ నుంచి శూన్యపహడ్ వెళ్లేదారిలో ఓ లారీ అదుపుతప్పి
సూర్యాపేట అర్బన్: తెలంగాణ ముద్దుబిడ్డ విశ్వమానవుడు, విశ్వకవి, మహోపాధ్యాయుడు కాళోజీ జీవితం దేశానికి ఆదర్శమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్య�
ఉచిత చేపల పెంపకంతో ఆర్థిక పరిపుష్టి వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల బలోపేతానికి కృషి అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు చేపల పెంపకానికి 34,024 చెరువుల గుర్తింపు 89 కోట్ల వ్యయంతో 93 కోట్ల చేప పిల్లల పెంప
వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత మత్స్య సంపదతో కార్మికలు జీవనోపాధి హరిత విప్లవం మాదిరిగా నీలి విప్లవానికి నాంది నకిరేకల్ పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి జగదీశ్రెడ్డి కట్టంగూర్(నకిరేకల్) ప్
ఆత్మకూర్.ఎస్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచి నాణ్యమైన విద్యనందించాలని జిల్లా అదనపు కలె క్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. మం గళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలను, ప్రాథమిక ఆరోగ్య
చివ్వెంల: హరితహారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రహదారుల వెంట నాటిన ప్రతి మొక్కను బ్రతికించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని అక�
సూర్యాపేట రూరల్: చేతబడి చేస్తున్నాడన్న నెపంతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఓ వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఎర్కారం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలు�
సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీపీఏం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఏదుట ఆ పార్టీ ఆధ్వర్యంలో కే
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఐదు గేట్ల ద్వారా సోమవారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 7490.14 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు గేట్ల ద్వారా 9111.80 క్యూసెక్కులు దిగువకు �
తిరుమలగిరి: సీజనల్ వ్యాధుల విషయంల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజినీ అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర పుర పాలక శాఖ మంత్రి కేటీఆర్, సీడీఎంఏ హైదరాబాద్ ఆదేశానుసారం సీజనల్ వ్�
బొడ్రాయిబజార్: శ్రావణమాసం చివరి ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డలో వెలసిన శ్రీశ్రీశ్రీ ఇంద్రవెల్లి ముత్యా లమ్మ అమ్మవారి బోనాల మహోత్సవాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుం�
బొడ్రాయిబజార్: వానకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని ప్రజలంతా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ అన్నారు. ప్రజల ఆరోగ్యాలను దృష్టి�
తిరుమలగిరి: దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళితుల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పధకం ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడని మాజీ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల సామే�
గరిడేపల్లి: ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండ లంలోని అప్పన్నపేట గ్రామంలో రూ.16 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర న
పాలకవీడు: మండలంలోని జాన్పహాడ్ దర్గాలో హుజుర్నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఆదివారం ప్రత్యేక ప్రార్ధ నలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ముజావర్ జానీ ఆయనకు దర్గా సాంప్రదాయ స్వాగతం పలికారు. పూజా �