మేళ్లచెర్వు: మూడో శ్రావణ సోమవారం సందర్భంగా ప్రఖ్యాతిగాంచిన స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి పం�
మేళ్లచెర్వు: ఆ తండా రెండేండ్ల క్రితం వరకూ కందిబండ గ్రామపంచాయతీలో ఓ వార్డు. సమస్యలు చెప్పుకోవాలంటే మూడు కిలోమీటర్ల దూరం వున్న పంచాయతీ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. తీరా వచ్చాక అక్కడ ప్రజాప్రతినిధి, పంచ
సూర్యాపేట టౌన్: సంతోషిమాతా దేవాలయంలో జరిగిన సంతోషిమాతా జన్మదిన వేడుకల్లో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సహకారంతో ఆలయ పాలక మండలి తయారు చేయించిన �
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సూర్యాపేటలో ఘనంగా రాఖీ వేడుకలు మంత్రికి రాఖీలు కట్టిన మహిళలు, చిన్నారులు సూర్యాపేట టౌన్: సోదర బంధానికి చిరునామా.. అన్నా చెల్లెల ఆత్మీయత, అనురాగాలకు ప్ర�
బొడ్రాయిబజార్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అభివృద్ధి పనులకు నేడు భూమి పూజ నిర్వహించనున్నారు. సుమారు 12కోట్ల వ్యయంతో చేపట్టే ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టేం�
బొడ్రాయిబజార్: ప్రముఖ సినీ నిర్మాణ, డైరెక్టర్, హీరో ఆర్.నారాయణమూర్తి ఆదివారం సూర్యాపేట పట్టణంలో సందడి చేశారు. రైతన్న సినిమా విడుదలైన నేప థ్యంలో సినిమా ప్రచారం కోసం పట్టణానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం వర్�
కోదాడ రూరల్: రాష్ట్రంలోని గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కు తుందని ఎమ్మెల్యే బొల్లం మల్ల య్యయాదవ్ అన్నారు. మండల పరిధి మంగలితండాలో ఆదివారం నిర్వహించిన తీజ్ పండుగ ఉ�
కోదాడ రూరల్: రాష్ట్రంలోని దళితుల ఆత్మ గౌరవం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్సార్ దళిబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని టీఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతా బాబుమాదిగ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ�
పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలో 11 కిలోమీటర్ల మేర 5 వేల మొక్కలు ప్రతి కిలోమీటరకు ప్రత్యేక వాచర్ పెద్దఅడిశర్లపల్లి: కోదాడ-జడ్చర్ల 167 జాతీయ రహాదారికి హారిత శోభ సంతరింకుంది. ఇటీవల మండల పరిధిలో జాతీ య రహాదారిని �
కట్టంగూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. ఏడాది క్రితం మొదలైన ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. నిరంతరం పారిశుధ్య పనులతో గ్రామాల్లో ఎక్కడ చూ�
సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రజక, నాయీ బ్రాహ్మణ కుల వృత్తిదారులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో 161 మంది రజక, నాయీ బ్రాహ్మణ లబ�
బొడ్రాయిబజార్: దళితులపై బీజేపీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆశీర్వాద యాత్ర సందర్భంగా కపట ప్రేమను ఒలకబోస్తు న్నారని కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోట గోపి అన్నారు. శుక్రవారం స్థానిక కేవీపీఎస్ కార్యా�
అభివృద్ధిలో రామన్నగూడెం పరుగులు రూ.22 లక్షల వ్యయంతో రైతువేదిక భవనం నిర్మాణం వినియోగంలోకి వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతివనం కొత్త గ్రామపంచాయితీ ఏర్పాటుతో అభివృద్ధిలో ఆవాసగ్రామాలు పరుగులు అర్
శాలిగౌరారం: శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి సాగు నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు కింద వానాకాలం సాగు సందడి నెలకొన్నది. నాన్ ఆయకట్టు పరిధిలో వరి నాట్లు పూర్తి అయినప్పటికీ ఆయకట్టు కింద ఇంకా ముమ్మ�