కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు అధికారులు మొదటి విడుత నీటి విడుదలను నిలిపి వేసారు. వానకాలంలో పంటల సాగుకు గత నెల 18 న అధికారులు నీటిని విడుదల చేయగా గడువు ముగియడంతో కాలువలకు శుక్రవారం నీటి విడుద
నందికొండ: పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడాని�
ఆత్మకూరు(ఎం): సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు భువనగిరి మండలంలోని బస్వాపురంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ను గురు వారం ఆత్మకూరు(ఎం) మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధాలయమైన శివాలయ ప్రహరీకి ప్రత్యేకంగా రూపొందించిన ప్యారా ఫిట్ లైట్లను బిగిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ద్వారక కంపెనీలో ఇనుము బీడుతో ప్రత్యేకంగా తయా�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామూనే సుప్రభాతంతో ప్రధానాలయంలోని స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. ఉత్సవమ�
యాదాద్రీశుడికి వైభవంగా మహాపూర్ణాహుతి, పవిత్రధారణ నేటి నుంచి స్వామివారికి సుదర్శన హోమం, నిత్య తిరుకల్యాణం యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం మహా పూర్ణాహుతి, పవిత్రమాల ధారణలతో అ
సూర్యాపేట : నూతన వ్యవసాయ చట్టాలతో దేశంలోని రైతాంగాన్ని కూలీలుగా మార్చేందుకు కేంద్రం కుట్రలు పన్నిందని ఇదే విషయాన్ని ఇతివృత్తంగా తీసుకుని రైతన్న సినిమా తీసినట్లు నటుడు, దర్శకుడు ఆర్. నార
రైతన్న సినిమాను ఆదరించాలి : మంత్రి జగదీశ్రెడ్డి | రైతన్న సినిమాను ఆదరించాలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సూర్యాపేటలో రైతన్న చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్ర�
మద్యం మత్తు| స్నేహితుని ఇంట్లో చిన్న దావతుకు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మందు పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అదికాస్తా హత్యకు దారితీసిన ఘటన సూర్యపేటలో జరిగింది.
సూర్యాపేట| జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్రగాయాలయ్యాయి.
ఆత్మహత్య| ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలక ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల వ్యవధిలో ప్రేమికులిద్దరు ప్రాణాలొదలడంతో సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్లో విషాదం చోటు చేసుకుంది.
చేప పిల్లల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి మేతను సంచుల పద్ధతిలోనే అందించాలి గరిడేపల్లి, ఆగస్టు 3 : చేపల పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి, ఆదాయాన్ని పొందడానికి అవకా�
దళిత సంఘాల| దళితులను కించపరిచేలా మాట్లాడిన ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దళితులను అసభ్య పదజాలంతో దూషించిన ఈటల కుటుంబ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చే�
Road accident | కారు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టడంతో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట శివారులోని హెచ్పీసీఎల్ పెట్రోల్ బంకు వద్ద మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.