సూర్యాపేట : భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర�
నేడు కర్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేటీఆర్ | సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కర్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని మంగళవారం మధ్యాహ్నం ఐటీ, పురపాలక శాఖ �
రేపు మంత్రి కేటీఆర్ పర్యటన | సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ నుంచి ఆయన బయల్దేరి 3 గంటల వరకు సూర్యాపేటకు చేరుకొని �
హత్య| జిల్లాలో టీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సూర్యాపేట మండలంలోని రాజనాయక్ తండా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లూనావత్ శంకర్ (45)ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు.
మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లలితాఆనంద్ సూర్యాపేట అర్బన్, జూన్ 12 : రైతులు ఎప్పుడూ ఒకే రకం పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్ అన్నారు. మార�
అర్వపల్లి, జూన్ 12 : మనోధైర్యంతో కరోనాను జయించవచ్చని సీహెచ్ఓ చరణ్నాయక్ అన్నారు. మండలంలోని కొమ్మాల గ్రామంలో శనివారం కొవిడ్ పేషెంట్ల ఇండ్ల వద్దకు వెళ్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొవిడ్పై అవగాహన కల్�
కల్నల్ సంతోష్ బాబు| దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఈ నెల 15న సూర్యాపేట పట్టణంలో ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు సూర్యపేటలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి పరి�
నకిలీ విత్తనాలు| సూర్యాపేట: జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో నాలుగున్నర క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.60 లక్షలు ఉంటుందని �
హుజూర్నగర్ జూనియర్ సివిల్ జడ్జి తేజ చక్రవర్తిహుజూర్నగర్టౌన్, జూన్ 5: కరోనా సమయంలో పేదలకు సాయం చేయడం అభినందనీయమని హుజూర్నగర్ జూనియర్ సివిల్ జడ్జి తేజ చక్రవర్తి అన్నారు. అపరంజి చారిటబుల్ ట్ర�
కేవీకే సెక్రటరీ ఘంటా సత్యనారాయణరెడ్డి గరిడేపల్లి, జూన్ 5: జీవ వైవిధ్య సమతుల్యత పర్యావరణంపైనే ఆధారపడి ఉంటుందని పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్య తని గడ్డిపల్లి కేవీకే సెక్రటరీ ఘంటా సత్యనా రాయణరెడ్డి అన్నార�
గీత కార్మికుడు మృతి | ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా వెంపటి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడే అందుకు నిదర్శనం కోటీ 40 లక్షల ఎకరాలకు సాగునీరు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, జూన్ 2 : కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు వ్